హైదరాబాద్: లాభాల్లో నడిపించాల్సిన ఆర్టీసిని నష్టాల పాలు చేస్తూ ప్రభుత్వానికి భారంగా మారిన పరిస్థితులను సమూలంగా మార్చి వేస్తాం. అందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడం. విధుల్లోకి రానివారు ఆర్టీసీ సిబ్బందిగా పరిగణించనప్పుడు ఇక యూనియన్ల ప్రసక్తే లేదు. యూనియన్లు వాటి అస్తిత్వాన్ని కోల్పోయాయి. భవిష్యత్ లో ఇక ఆర్టీసీలో యూనియనిజం వుండదు. ఉద్యోగులు ఎప్పుడో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MA9MYb
స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు.. ఇప్పుడు స్వీయ బహిష్కరణ చేసుకున్నారట.. కేసీఆర్ గొప్ప టంగ్ ట్విస్టర్..
Related Posts:
సోనియాతో భేటీ రద్దు: మోడీతో శరద్ పవార్ సమావేశం, రచ్చ చేస్తారా? అంటూ శివసేన ఫైర్న్యూఢిల్లీ: ఓ వైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో గందరగోళ పరిస్థితి ఉండగా.. మరో వైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోడీని కలవడం చర్చనీయాం… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె విరమణ... ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది....?47 రోజుల పాటు కొనసాగించిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్టు జేఏసి కన్వినర్ అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ కార్మికులు విధుల్ల… Read More
విమానంలో విడ్డూరం: విండో షేడ్ కోసం ఫైట్... వీడియో వైరల్, నెటిజన్ల ఫైర్ఎక్కడ జరిగిందో తెలియదు, ఏ విమానమో స్పష్టత లేదు. కానీ ప్లైట్ గగనతలంలో పయనిస్తున్న సమయంలో ఇద్దరూ గొడవపడ్డారు. విండో షేడ్ కోసం వారిద్దరూ పిల్లల మాదిరిగాన… Read More
WhatsAPP: లేటెస్ట్ వెర్షన్కు అప్గ్రేడ్ అవ్వండి...ఎంపీ 4 ఫైలు ద్వారా హ్యాకింగ్ప్రముఖ ఇన్స్టాంట్ చాటింగ్ యాప్ వాట్సాప్ను వినియోగిస్తున్న వినియోగదారులకు తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది సైబర్ సెక్యూరిటీ సంస్థ. వెంటనే వాట్సాప్ లేటె… Read More
ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఎవరికో తెలుసా? ఆయన పేరును ప్రకటించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీన్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం.. ఇందిరాగాంధీ శాంతి అవార్డు. ప్రముఖ పర్యావరణ… Read More
0 comments:
Post a Comment