హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండేందుకు వచ్చిన వారందరికీ ఆర్టీసీ కార్మికుల తరపున ధన్యవాదాలు చెబుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్టీసీ సంఘాల నేతలు కార్మికుల ఆధ్వర్యంలో బుధవారం సరూర్నగర్లో సకల జనుల సమరభేరి జరిగింది. ఈ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MZPMj2
అన్నీ కోర్టులే చేస్తే.. కేసీఆర్ గాడిద పళ్లు తోముతున్నారా?: సమరభేరి సభలో రేవంత్ రెడ్డి ఫైర్
Related Posts:
బాబు పై దేశ ద్రోహం కేసు పెట్టాలి : చర్యలు తీసుకోకుంటే నిరసనకు దిగుతాం: బిజెపి నేతలు..!టిడిపి అధినేత చంద్రబాబు పై దేశద్రోహం కేసు పెట్టాలని బిజెపి నేతలు డిమాండ్ చేసారు. గవర్నర్ నరసింహన్ ను కలిసిన బిజెపి నేతలు చంద్రబాబు చేస్తు… Read More
ఏపీ, తెలంగాణకు ఏడుగురు కొత్త జడ్జిలు.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో కొత్త జడ్జిల నియామకానికి గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఏడుగురు కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు… Read More
జగిత్యాలలో అర్ధరాత్రి కలకలం.. కౌన్సిలర్పై కత్తులతో దాడి..!జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి కలకలం రేగింది. 15వ వార్డు కౌన్సిలర్ అనుమల్ల శ్రీను అలియాస్ కోర్టు శ్రీనుపై హత్యాయత్నం జరిగింద… Read More
పుల్వామా అటాక్ : త్రివిధ దళాలకు అత్యవసర అధికారాలు, క్షిపణుల కొనుగోలు ?న్యూఢిల్లీ : పుల్వామాలో ఉగ్రవాదుల బీభత్సంతో భారత ఆర్మీకి కేంద్రం విశేష అధికారాలు కల్పించింది. శత్రుదేశంతో పోరాడేందుకు కావాల్సిన ఆధునాతన సాంకేతిక పరిజా… Read More
తమిళనాడులో ఐటీ సోదాలు బయటపడ్డ కోట్ల కట్టలుథేని : సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలే టార్గెట్గా జరుగుతున్న ఐటీ దాడులు చర్చనీయాంశంగా మారాయి. రెండో విడత ఎన్నికల్లో భాగంగా గురువారం పోలి… Read More
0 comments:
Post a Comment