హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండేందుకు వచ్చిన వారందరికీ ఆర్టీసీ కార్మికుల తరపున ధన్యవాదాలు చెబుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్టీసీ సంఘాల నేతలు కార్మికుల ఆధ్వర్యంలో బుధవారం సరూర్నగర్లో సకల జనుల సమరభేరి జరిగింది. ఈ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MZPMj2
Wednesday, October 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment