హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండేందుకు వచ్చిన వారందరికీ ఆర్టీసీ కార్మికుల తరపున ధన్యవాదాలు చెబుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్టీసీ సంఘాల నేతలు కార్మికుల ఆధ్వర్యంలో బుధవారం సరూర్నగర్లో సకల జనుల సమరభేరి జరిగింది. ఈ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MZPMj2
అన్నీ కోర్టులే చేస్తే.. కేసీఆర్ గాడిద పళ్లు తోముతున్నారా?: సమరభేరి సభలో రేవంత్ రెడ్డి ఫైర్
Related Posts:
చేతనైతే చెప్పండి.. హీరోగిరీ చేయొద్దు: అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిహైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంటే.. అధికార పక్షం సభ్యులు కౌంటర్ల… Read More
తెలంగాణ కరోనా టెస్టుల్లో దూకుడు: 20 లక్షల మార్క్ దాటి: అదే రేంజ్లో కొత్త కేసులూహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యధాతథంగా కొనసాగుతున్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే వస్తున్నాయి. కొత్త కే… Read More
థాక్రేకి పవార్కి చెడిందా...? కంగనా ఇష్యూతో చిచ్చు మొదలైందా...? ఆ మీటింగ్లో అసలేం చర్చించారు...సుశాంత్ సింగ్ మరణంపై చర్చ పక్కకుపోయింది. ఇప్పుడు చర్చంతా కంగనా రనౌత్ చుట్టే. ముంబైలోని ఆమె కార్యాలయాన్ని కూల్చివేసి శివసేన ఒకరకంగా ట్రాప్లో ఇరుక్కుపో… Read More
స్వలింగ సంపర్కం: యువకుడితో అధికారి రూ.5 వేలకు అగ్రిమెంట్, ..అని తెలియడంతో గొడవ..స్వలింగ సంపర్కం.. ఇష్టపూర్వకంగా జరిగే సెక్స్కు సుప్రీంకోర్టు కూడా అనుకూల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందుకోసం నగదు, వేధింపుల ఘటనలు వెలుగుచూస… Read More
Bengaluru riots: డ్రగ్స్ కేసులో పోలీసులు బిజీ, బంధువుల ఇంట్లో బిర్యానీకి వచ్చిన ముజాహిద్, ఖర్మ!బెంగళూరు/ కేజీఎఫ్: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో అల్లర్లు జరగడానికి, ఎమ్మెల్యే ఇంటితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ద్వంసం క… Read More
0 comments:
Post a Comment