Monday, October 7, 2019

రాష్ట్రం ‘మెఘా’వృతం: ఆర్టీసీపై కేసీఆర్ కుట్రలు ఇవేనంటూ ఏకిపారేసిన రేవంత్

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టి ప్రైవేటీకరణ చేస్తానంటున్నారని సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేటీకరించాలనే కేసీఆర్ ఆలోచన నాలుగేళ్ల క్రితంనాటిదని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IxTBcC

Related Posts:

0 comments:

Post a Comment