ముంబై: దేశంలో జరుగుతున్న మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రముఖులపై దేశద్రోహం నేరం నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా, చరిత్రకారుడు రోమిలా థాపర్ తో సహా 180 మంది ప్రముఖులు ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో మూకదాడులు పెరగడంపై ఆందోళన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LZhGed
మా నోరు మూయించలేరు: ప్రముఖులపై దేశద్రోహం కేసుపై కొత్త ప్రకటన
Related Posts:
కరోనా భయంతో రిటైర్డ్ జడ్జి ఆత్మహత్య - ఫ్యామిలీకి అంటొద్దనే - మియాపూర్లో ఘటనకరోనా భయం ప్రజలను ఇంకా వెంటాడుతోంది.. దేశంలో కొవిడ్-19 పేషెంట్ల రికవరీ రేటు 80 శాతానికిపైగా ఉన్నప్పటికీ.. చదువుకున్నవాళ్లు సైతం బెంబేలెత్తిపోతున్నారు.… Read More
హత్రాస్ గ్యాంగ్ రేప్ : బిక్కుబిక్కుమంటూ బాధిత కుటుంబం.. నిందితులకు మద్దతుగా కదిలిన 12 గ్రామాలుదేశవ్యాప్తంగా హత్రాస్ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. బాధితురాలికి,ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు డిమాండ్ చేస్తు… Read More
కొత్త వ్యవసాయ చట్టాలు: రైతులకు మేలంటూ కిషన్ రెడ్డి, జయప్రకాశ్ నారాయణ ఏమన్నారంటే?హైదరాబాద్: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కేంద్రం తీసుకొచ… Read More
హత్రాస్ ఘటనలో మలుపు: ఎస్పీ, డీఎస్పీపై వేటు - యోగి ఆదేశం - ఢిల్లీలోనూ భారీ నిరసనలుదేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లా బూలాగరి గ్రామానికి చెందిన 19ఏళ్ల దళ… Read More
యోగి సర్కారు, బీజేపీ ప్రతిష్ట దెబ్బ తింటోంది: పోలీసుల అనుమానిత చర్యలపై ఉమాభారతి ఫైర్న్యూఢిల్లీ: హాథ్రస్ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, భారతీయ జనతా… Read More
0 comments:
Post a Comment