అమరావతి/హైదరాబాద్ : ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య తర్వాత టీడీపీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. ఇప్పుడు చింతమనేని రిమాండ్లో ఉండటంతో పార్టీ శ్రేణుల్లో భరోసా నింపేందుకు పార్టీ జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కొద్దికాలం క్రితం చలో ఆత్మకూరు అంటూ హడావుడి చేసిన చంద్రబాబు, తాజాగా ఇప్పుడు చలో దెందులూరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MpiXdL
చింతమనేనికి చిరిగింది..! ఇక యరపతినేని కోసం పోలీసులు ఎదురుచూపు..!!
Related Posts:
తిరుమలలో అపచారం: వెంకన్న సాక్షిగా మందు, మాంసాహార విందుతిరుమల శ్రీవారి కొండపై అపచారం జరిగింది. పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం అయిన శ్రీనివాసుడి సన్నిధానంలో తప్పు జరిగింది. మనసు నిండా భక్తి నింపుకుని తిర… Read More
జయప్రదకు నాన్-బెయిలబుల్ వారంట్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన ఘటనలో..బీజేపీ నేత, ప్రముఖ సినీనటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. గత లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల నియామవళిని ఉల్లంఘించినందుకు కోర్టు వారంట్ జారీ… Read More
ఇదేం ద్వంద్వ వైఖరి.. ఇంత ఘోరంగా తప్పు దోవ పట్టిస్తారా.. రాజగోపాల్ రెడ్డిపై కేసీఆర్ ఫైర్..అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో … Read More
వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ రాజీ \"డ్రామా\" వెనుక ఇంత జరిగిందా ?కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్ధర్, యువనేత బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి మధ్య రచ్చ కొనసాగుతోంది. మొన్నటి ఎన్నికల్లో తన గెలుపుకు కారణమైన సిద్దార… Read More
లోకల్ వార్ పై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్: వైసీపీ డబ్బు పంచితే ఆ పని చెయ్యండిస్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్… Read More
0 comments:
Post a Comment