బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పను సీఎం కుర్చీ నుంచి దించడానికి సొంత పార్టీ ఎంపీలు కుట్రలు పన్నుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ మీద ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ కు బీజేపీ హైకమాండ్ నోటీసులు ఇచ్చినా ఆయన మాత్రం బీజేపీ మీద విమర్శలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32363c6
Wednesday, October 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment