బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పను సీఎం కుర్చీ నుంచి దించడానికి సొంత పార్టీ ఎంపీలు కుట్రలు పన్నుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ మీద ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ కు బీజేపీ హైకమాండ్ నోటీసులు ఇచ్చినా ఆయన మాత్రం బీజేపీ మీద విమర్శలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32363c6
సీఎం పదవికి సొంత పార్టీ ఎంపీలు ఎసరు, నా సత్తా తెలుసు, భయపడను, హైకమాండ్ !
Related Posts:
ప్రభుత్వం లెక్కలు: ఎనిమిది ప్రధాన రంగాల్లో పడిపోయిన వృద్ధి రేటున్యూఢిల్లీ: ఎనిమిది ప్రధాన రంగాల్లో వృద్ధి రేటు జూలై నెలకు 2.1శాతానికి తగ్గిందని ప్రభుత్వం ఒక నివేదిక ద్వారా తెలిపింది. ఈ వృద్ధి గతేడాది ఇదే జూలై నెలక… Read More
పవన్ కళ్యాణ్ నయా రాజకీయం: జగన్ ఒక వర్గానికే అనుకూలమంటూ : అసలు ఆట మొదలెట్టేసారు...!!ఎన్నికల దాకా ఒక తీరు. ఆ తరహాలో రాజకీయాలు చేస్తే గుర్తింపు ఉండదని ఆలస్యంగా అయినా గుర్తించారు. అంతే..ఎన్నికల ఫలితాలను లోతుగా అధ్యయనం చేస్తే కానీ..జనసేన … Read More
మిడ్ డే మీల్స్లో కూరకు బదులు ఉప్పు: వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టుపైనే కేసు, అరెస్ట్!లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల వసతి గృహంలో మధ్యాహ్నం భోజనంలో కూరకు బదులు ఉప్పు వడ్డించిన ఘటనను వెలుగులోకి తెచ్చి… Read More
125,250 గ్రాముల అణు బాంబులు విసురుతాం.. పాకిస్థాన్ రైల్వే మంత్రిపాకిస్థాన్ రైల్వే మంత్రి రశీద్ మరోసారి భారత యుద్దంపై అవాకులు చవాకులు పేలాడు. భారత దేశంలో యుద్దానికి సిద్దంగా ఉన్నామని చెప్పిన ఆయన యుద్దంలో లక్ష్యాలను … Read More
3 ఏళ్లుగా వ్యక్తి వెంట పడుతున్న కాకులు...! ఎందుకో తెలుసా...?కాకులు మనష్యులను గుర్తుపెట్టుకుంటాయా ....తమకు హాని చేసిన మనిషిని గుర్తుపెట్టుకుని మరి వెంటాడాతాయా...? ఐక్యమత్యానికి మారుపేరుగా వ్యవహరించే కాకులు శతృత్… Read More
0 comments:
Post a Comment