విజయవాడ : డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు చేశారు విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు. ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశామని మీడియా సమావేశంలో వెల్లడించారు డీసీపీ హర్షవర్దన్. శనివారం నాడు నిఘా పెట్టి డ్రగ్స్ ముఠా ఆట కట్టించినట్లు తెలిపారు. ఈ ముఠా విజయవాడ, గుంటూరు కేంద్రంగా డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pfU8cp
Sunday, October 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment