హైదరాబాద్: అలనాటి చరిత్ర వైభవానికి నిదర్శనంగా ఉన్నటువంటి, నిజాం వారసత్వ ఆస్తుల్లో ఒకటైన కింగ్ కోఠి ప్యాలెస్ను ఓ ప్రైవేట్ కంపెనీకి అమ్మేశారు. సుమారు 70ఏళ్లుగా నిజాం వారసుల ఆధీనంలో ఉన్న ఈ ప్యాలెస్ను ఐరిస్ అనే హోటల్స్ సంస్థకు రూ. 300 కోట్ల ఒప్పందంతో నిజాం ట్రస్ట్ నుంచి కొనుగోలు చేసిన మరో సంస్థ విక్రయించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nLemKE
చారిత్రక కింగ్కోఠి ప్యాలెస్ అమ్ముడుపోయింది: ఎంతకు? ఎవరికో తెలుసా?
Related Posts:
అమెరికా ఎన్నికల్లో రికార్డు స్ధాయి ముందస్తు పోలింగ్- ఓటేసిన 2.2 కోట్ల మందిఅమెరికా అధ్యక్ష ఎన్నికలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్ధులకే కరోనా లక్షణాలు కనిపిస్తున్న నేపథ్య… Read More
కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలిపై ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యండి .. షాక్ ఇచ్చిన ముంబై కోర్టుకంగనా రనౌత్ కు వరుస షాకులు తగులుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత నుండి కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు . క… Read More
నితీశ్పై పోరుకు రంకెలేస్తున్న లోక్జనశక్తి- గతానుభవాలు చూస్తే షాక్ కావడం ఖాయం..బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములైన ఎన్డీయే, మహాకూటమి మధ్యే పోరు జరుగుతుందని భావిస్తున్నా లోక్ జనశక్తి కూడా తాము సత్తా చూపుతామని సవాళ్లు విసు… Read More
అదృష్టవంతులు ఎవరు: 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు.. గుర్తించే పనిలో కేంద్రం..!న్యూఢిల్లీ: కరోనావైరస్ కోసం ప్రపంచదేశాలు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలు చేస్తుండగా.. భారత్ మాత్రం వ్యాక్సిన్ తొలుత ఎవరికివ్వాలనే దానిపై చర్చిస్తోంది. … Read More
Eve-teasing: ఎమ్మెల్యే, ఆయన కొడుకు అర్దరాత్రి పోలీస్ స్టేషన్ లో హంగామా, రేయ్ లాకప్ తాళం!లక్నో/ ఉత్తర్ ప్రదేశ్: వరుస అత్యాచారాలు, హత్యలతో హడలిపోతున్న ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి మరో తలనొప్పి ఎదురైయ్యింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే,… Read More
0 comments:
Post a Comment