హైదరాబాద్: అలనాటి చరిత్ర వైభవానికి నిదర్శనంగా ఉన్నటువంటి, నిజాం వారసత్వ ఆస్తుల్లో ఒకటైన కింగ్ కోఠి ప్యాలెస్ను ఓ ప్రైవేట్ కంపెనీకి అమ్మేశారు. సుమారు 70ఏళ్లుగా నిజాం వారసుల ఆధీనంలో ఉన్న ఈ ప్యాలెస్ను ఐరిస్ అనే హోటల్స్ సంస్థకు రూ. 300 కోట్ల ఒప్పందంతో నిజాం ట్రస్ట్ నుంచి కొనుగోలు చేసిన మరో సంస్థ విక్రయించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nLemKE
చారిత్రక కింగ్కోఠి ప్యాలెస్ అమ్ముడుపోయింది: ఎంతకు? ఎవరికో తెలుసా?
Related Posts:
Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!న్యూఢిల్లీ/ బెంగళూరు: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (COVID 19) భారతదేశంలో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రెండు వారాల క్రితం ఒకానొక సమయంలో … Read More
బంగబంధు హంతకుడి ఉరితీత: అర్ధరాత్రి పెను సంచలనం 45 సంవత్సరాల తరువాత.. !ఢాకా: కరోనా వైరస్ విధ్వంసాన్ని సృష్టిస్తోన్న మన పొరుగుదేశం బంగ్లాదేశ్ సంచలనాన్ని రేపింది. తమ దేశ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మాన్ హంతకుడిని ఉరి తీసింది… Read More
అమెరికా..ఇదేం స్పీడు?: రోజూ వందల్లోనే: విషాదకర రికార్డు: పిట్టల్లా రాలుతున్న జనం..న్యూయార్క్: భయానక కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని అమెరికా విలవిల్లాడిపోతోంది. దిక్కుతోచని స్థితికి చేరుకుంది. అక్కడి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రోజూ… Read More
స్పూన్లు నాకుతారు:ఢిల్లీ వెళ్లొచ్చిన వారిపై దారుణ కామెంట్లు:క్షమాపణ చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎంచిత్తూరు: కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. ఏపీ ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి ఘాటు విమర్శలకు తెర తీశారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిపై ఆయన చేస… Read More
లాక్డౌన్ వేళ.. వైసీపీ ఎమ్మెల్యే భారీ ఊరేగింపు.. ట్రాక్టర్లతో చక్కర్లు: ప్రభాస్, వైఎస్ భారతి సహా..చిత్తూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ను విధించిన వేళ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా శ్రీకాళ… Read More
0 comments:
Post a Comment