Sunday, October 13, 2019

మరోసారి బోటు వెలికితీత ప్రయత్నాలు..

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ప్రమాదంలో చిక్కుకున్న బోటును బయటకు తీసేందుకు మరోసారి ధర్మాడి సత్యం బృందం సన్నాహాలు చేస్తోంది.. ఇందుకోసం జిల్లా కలెక్టర్‌ను కలిసి అనుమతి కోరింది. సోమవారం నుండి బోటును తీయనున్నట్టు జిల్లా అధికారులకు సమాచారం అందించింది. సాంప్రదాయ పద్దతిలో బోటును వెలికితీసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే ధర్మాడి సత్యం బృందం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OEnsE5

Related Posts:

0 comments:

Post a Comment