Saturday, October 5, 2019

గవర్నర్‌ తమిళసై తో చిరంజీవి భేటీ: ఆసక్తి కర చర్చ :సైరా చూడాలని ఆహ్వానం..!

మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం, శాలువాతో ఆమెను సత్కరించారు. గవర్నర్‌కు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. తన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి చూడాలని గవర్నర్‌ను చిరంజీవి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారి మధ్య సినిమా గురించి ఆసక్తి కర చర్చ సాగినట్లు సమాచారం. గతంలో కేంద్ర మంత్రిగా పని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/336PH25

Related Posts:

0 comments:

Post a Comment