Thursday, October 24, 2019

350 ఆస్పత్రులకు నోటీసులు, షైన్ ఆస్పత్రి ఘటనతో దిద్దుబాటు చర్యలు

రెండురోజుల క్రితం షైన్ ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని దవాఖానలపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటివరకు 350 హాస్పిటల్స్ గుర్తించింది. ఈ మేరకు నోటీసులు జారీచేసినట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వర్గాలు పేర్కొన్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2odFD8D

Related Posts:

0 comments:

Post a Comment