రెండురోజుల క్రితం షైన్ ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని దవాఖానలపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటివరకు 350 హాస్పిటల్స్ గుర్తించింది. ఈ మేరకు నోటీసులు జారీచేసినట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వర్గాలు పేర్కొన్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2odFD8D
350 ఆస్పత్రులకు నోటీసులు, షైన్ ఆస్పత్రి ఘటనతో దిద్దుబాటు చర్యలు
Related Posts:
150 రూపాయల కోసం మర్డర్ ... లాక్ డౌన్ వేళ దారుణంరూ.150 ఒక స్నేహితుడి ప్రాణం తీసింది . కేవలం 150 రూపాయల కోసం తన స్నేహితుడిని హత్య చేశాడు ఒక వ్యక్తి. కరోనా లాక్ డౌన్ సమయంలో చోటు చేసుకున్న ఈ దారుణానికి… Read More
మోదీ కలిగించిన మోక్షం.!గడ్డం ఇంట్లో చేసుకోవాలి.. కటింగ్ మాత్రమే సెలూన్ లో..!లాక్డౌన్ 4.0ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి కట్టడిలో అనుసరిస్తున్న క్రియలు, ప్రక్రియల్లో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేం… Read More
లంకె బిందెలకు అమ్మాయికి లింకు.. పూజల పేరుతో అత్యాచారం.. చెట్టుకు కట్టేసి దాడి..మంత్రాలకు,తంత్రాలకు చింతకాయలు రాలవని నానుడి. కానీ ఇప్పటికీ మన సమాజంలో మంత్ర తంత్రాలకు అతీత శక్తులు ఉంటాయని నమ్మేవారు చాలామందే ఉంటారు. వీరి బలహీనతలను ఆ… Read More
అయ్యో పాపం: కళ్లు తెరిచి లోకంను చూడకుండానే.... నాలాలో మూడు నెలల పాప మృతదేహంహైదరాబాదు: హైదరాబాదులో దారుణం వెలుగు చూసింది. ఈ ఘటన చూస్తే ఓ వైపు మనస్సు తరుక్కుపోతే మరోవైపు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఆడపిల్లలంటే ఈ సమాజంకు ఎందుకు… Read More
జగన్! మరో ఉద్యమం తప్పదు: గ్యాస్ లీకేజీ, డాక్టర్ సుధాకర్ ఘటనపై పవన్ కళ్యాణ్ హెచ్చరికఅమరావతి: ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన విష వాయువు స్టైరిన్ ప్రజా జీవితంపై దుష్ప్రభావం చూపించినా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధిత ప్రజలకు ధైర్యం ఇచ… Read More
0 comments:
Post a Comment