రెండురోజుల క్రితం షైన్ ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని దవాఖానలపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటివరకు 350 హాస్పిటల్స్ గుర్తించింది. ఈ మేరకు నోటీసులు జారీచేసినట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వర్గాలు పేర్కొన్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2odFD8D
Thursday, October 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment