ఆర్టీసీ కార్మికుల సమస్యపై ఏర్పడిన అధ్యయన కమిటీ నివేదికను అధికారులు సీఎం కేసీఆర్కు అందించారు. దీంతో ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆర్టీసీ ఎండీ సునిల్ శర్మ కూడ పాల్గోన్నారు. కార్మికుల సమస్యలపై కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో వాదనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/341nzhd
Friday, October 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment