పంజాబ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు స్కాం ఖాతాదారుల పాలిట శాపంగా మారింది. ఆరునెలలకు రూ.40 వేల కన్నా మించి విత్ డ్రా చేయొద్దని అకౌంట్ హోల్డర్స్కు రిజర్వ్ బ్యాంక్ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే నగదు తీసుకోలేక నలుగురు మృత్యువాత పడ్డారు. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొందరు ఆందోళన చేపట్టారు. తమ నగదు తమకు ఇప్పించాలని నిరసన చేపట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oZfXx1
బ్యాంకులో డబ్బులు నిలిచిపోయాయి.. రోడ్డున పడ్డం... ఆర్బీఐ ఎదుట పీఎంసీ బాధితుల నిరసన
Related Posts:
Lady teacher: కత్తిలాంటి మేడమ్, కండలు తిరిగిన విద్యార్థి రొమాన్స్, ఎస్కేప్, కిడ్నాప్ కేసుతో!పానిపట్/హర్యానా/చెన్నై: లైంగిక కోరికలు తీర్చుకోవడానికి కొందరు వావివరుసలు, చిన్నపెద్దా, గురువు శిష్యులు అని మరిచిపోతున్నారు. టైమ్ టూ టైమ్ మన కామం తీరుప… Read More
హైదరాబాద్కు ఈటల రాజేందర్: 4న ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్కి రాజీనామా, అప్పుడే బీజేపీలోకిహైదరాబాద్: ఊహించని పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఢిల్లీకి పయనమైన రాజేందర్.… Read More
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుపై నేడు హైకోర్టు నిర్ణయం-సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల్ని నిర్వహించాలా వద్దా అనే అంశంపై ఇవాళ హైకోర్టులో కీలక విచారణ జరగబోతోంది. ఇప్పటికే ప్రభత్వం ఈ రెండు పరీక్షల్ని వాయిదా వే… Read More
హైదరాబాద్తోపాటు జిల్లాల్లో భారీ వర్షం: మరో రెండ్రోజులపాటు వర్షాలుహైదరాబాద్: తెలంగాణలో మరో రెండ్రోజులపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం, శుక్రవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్… Read More
ఆమె నా భర్త ప్రియురాలు కాదు: మెహుల్ చోక్సీ భార్య ప్రీతి చోక్సీ, గాయాలపై ఆవేదనన్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కామ్ కేసులో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తన ప్రియురాలితోపాటు డొమినికాలో అక్కడి పోలీసులకు పట్ట… Read More
0 comments:
Post a Comment