Saturday, October 19, 2019

బ్యాంకులో డబ్బులు నిలిచిపోయాయి.. రోడ్డున పడ్డం... ఆర్బీఐ ఎదుట పీఎంసీ బాధితుల నిరసన

పంజాబ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు స్కాం ఖాతాదారుల పాలిట శాపంగా మారింది. ఆరునెలలకు రూ.40 వేల కన్నా మించి విత్ డ్రా చేయొద్దని అకౌంట్ హోల్డర్స్‌కు రిజర్వ్ బ్యాంక్ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే నగదు తీసుకోలేక నలుగురు మృత్యువాత పడ్డారు. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొందరు ఆందోళన చేపట్టారు. తమ నగదు తమకు ఇప్పించాలని నిరసన చేపట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oZfXx1

Related Posts:

0 comments:

Post a Comment