మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై వైసిపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బతీసేలా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత వర్ల రామయ్య మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న మీడియా సమావేశంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై,డీజీపీ గౌతమ్ సవాంగ్ పై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31vo1CW
చంద్రబాబును అరెస్ట్ చెయ్యాలని పోలీసులకు వైసీపీ నేతల ఫిర్యాదు ... రీజన్ ఇదే
Related Posts:
తారకరాముడి జన్మదినం.. అవసరానికి సాయం.. సరికొత్త ఛాలెంజ్కు శ్రీకారంహైదరాబాద్ : అందాల తారక రాముడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 44వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. 1976, జులై 24వ తేదీన జన్మించిన కేటీఆర్ 43 వసం… Read More
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అధిక మోసం...! ఇప్పడు అందరికంటే పెద్ద స్నేహం... అక్భరుద్దిన్ ఓవైసీఏ పార్టీయైనా అధికారంలో ఉంటే ఒక లెక్క, లేకుంటే ఒక లెక్కా...ప్రజాస్వామ్యంలో వ్యవస్థలో మొదటి నుండి కొనసాగుతున్న తంతు ఇది. అధికారంలోకి రావడానికి ఇతరుల కాళ… Read More
యడ్యూరప్ప అలా.. కుమార ఇలా.. బలపరీక్షతో పరువుతీసుకున్న సీఎంబెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అధికారానికి 4 సీట్ల దూరంలో నిలిచిపోయింది. అయితే తమ ప్రభుత్వానికి మద్దతు లేదని తెలిసి… Read More
కశ్మీరే కాదు పీవోకే కూడా.. ట్రంప్ కామెంట్లపై విపక్షాల నిరసనతో రాజ్నాథ్ సెటైర్లున్యూఢిల్లీ : కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పార్లమెంట్ ఉభయ సభలు ఇవాళ కూడా దద్దరిళ్లాయి. ప… Read More
అవును.. ఆ ముగ్గురూ కలుసుకున్నారు.. ఏపి కి కాపు కాసినట్టేనా.. చిరంజీవి మర్మం, మతలబు ఏంటి ?అమరావతి/హైదరాబాద్ : ఏపీ రాజకీయాలు ఎప్పుడూ ఏదో సంచలనంతో ముందుకెళ్తుంటాయి. ఊహకు అందని విషయాలు, అనుకోని మలుపులు ఏపి రాజకీయాల్లో జరిగిపోతుంటాయి. జనసేన పార… Read More
0 comments:
Post a Comment