మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై వైసిపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బతీసేలా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత వర్ల రామయ్య మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న మీడియా సమావేశంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై,డీజీపీ గౌతమ్ సవాంగ్ పై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31vo1CW
చంద్రబాబును అరెస్ట్ చెయ్యాలని పోలీసులకు వైసీపీ నేతల ఫిర్యాదు ... రీజన్ ఇదే
Related Posts:
ఏటీఎం క్యాష్ బాక్స్ ఎత్తుకెళ్లింది వాళ్లే.. సులభ్ కాంప్లెక్స్ దగ్గర ఖాళీ పెట్టె..పోలీసుల వేట ముమ్మరంహైదరాబాద్ : బ్యాంకుల దగ్గర తచ్చాడుతారు. లక్షలకొద్దీ డబ్బులు డ్రా చేసే కస్టమర్లను వెంటాడుతారు. అదను చూసి దెబ్బ కొట్టి అందినకాడికి ఎత్తుకెళతారు. ఇది చోర… Read More
నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు..వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి...రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఉదయం ఎండ, రాత్రిపూట వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఉద… Read More
ప్రగతిభవన్ లో కోడ్ సమయంలో ఎలాంటి పార్టీ సమావేశాలు జరగలేదట .. సిఈఓ రజత్ కుమార్ మాటఎన్నికల సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదన్నారు తెలంగాణా ఎన్నికల ప్రదానాధికారి రజత్ కుమార్ .… Read More
ప్రాణం తీసిన ఫేస్బుక్ ప్రేమ! ప్రియుడితో గొడవపడి ప్రియురాలి ఆత్మహత్య!హైదరాబాద్ : ప్రేమ గుడ్డిదంటారు. దానికి కులం, మతం, వయోబేధంలేదని అంటారు. సంగీత ముఖర్జీ, లోకేశ్ది అలాంటి కథే. వయసు అంతరం ఉన్నా.. ఫేస్బుక్ వారిలో ప్రేమ… Read More
16న ఎంసెట్ ఫలితాలు : పది ఫలితాలు 13న : తుది కసరత్తు..!ఏపీలో కీలక పరీక్షా ఫలితాల విడుదలకు తుది కసరత్తు కొనసాగుతోంది. పదో తరగతి...ఎంసెట్ ఫలితాల విడదుల కోసం ముహూర్తాలను ప్రాధమికంగా నిర్ణయిం… Read More
0 comments:
Post a Comment