Thursday, October 31, 2019

జగన్ అక్రమాస్తుల్లో ఉన్న ఐఏయస్ పై మరో కేసు: హైకోర్టు ఆదేశాల మేరకు: చిక్కుల్లో ఆ ముగ్గురు..!

ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి పైన గతంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏయస్ అధికారుల్లో కొందరికి కొత్త చిక్కులు మొదలయ్యాయి. జగన్ కేసుల్లో మొత్తం ఏడుగురు ఐఏయస్ అధికారులు సీబీఐ అభియోగాలు ఎదుర్కొన్నారు. వారిలో కొందరు తమకు ప్రభుత్వం నుండి న్యాయ సాయం అందించాలని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ ను కోరారు. అందుకు ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nw9qly

0 comments:

Post a Comment