ఆర్టీసీ కార్మికుల సమస్యపై తానే స్వయంగా సీఎం కేసీఆర్తో సమావేశమై, ప్రత్యేకంగా చర్చిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకవేళ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించని పక్షంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టే కార్యచరణకు తన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. ఇక సీఎం కేసీఆర్ అంటే తనకు ఎనలేని గౌరవం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కోన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34m2AFZ
సీఎం కేసీఆర్తో ప్రత్యేకంగా చర్చిస్తా... పవన్ కళ్యాణ్
Related Posts:
రష్యా కరోనా వ్యాక్సిన్ వెనుక చంద్రబాబు? - ఆ అమ్మాయి పుతిన్ కూతురు కాదు - ‘స్పుత్నిక్-వి’ కోలాహలం''ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... వ్యాక్సిన్ దిగిందా? లేదా?'' అని ట్రంప్ బాబాయికి పుతిన్ చిచ్చా షాకిచ్చినట్లు.. మిగతా దేశాలన్నీ మీడియా ముందు ప్రకటనలు … Read More
క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి మాస్కు ధరించలేదు: పోలీసులతో వాగ్వాదంగాంధీనగర్: టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా చిక్కుల్లో పడ్డారు. మాస్క్ ధరించలేదని ప్రశ్నించిన పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనప… Read More
రాజధాని రైతులకు రఘురామ భరోసా: దేవుడు మనవైపే ఉన్నాడు, విశాఖకు రాజధాని తరలింపు వాయిదాపై..అమరావతి రాజధాని రైతులు ఆందోళన చేయండి కానీ ఆందోళన పడొద్దని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు పిలుపునిచ్చారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్ద బిల్లులకు గవ… Read More
జగన్ పార్టీలో నేను: పవన్ కళ్యాణ్, జనసేనపై రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలుఅమరావతి: జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజోలు నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో జనసేన, వైయస్సార్ కాంగ్రెస్ … Read More
1977లో బాబు ఇలా.. అంబులెన్స్ సైరన్ విని పరుగెత్తి మంచం కింద దాక్కున్నాడు, టీడీపీ అనిత కామెంట్స్ ..ఏపీలో అధికార వైసీపీ లక్ష్యంగా సోషల్ మీడియాలో విమర్శించడంలో టీడీపీ మహిళా నేత అనిత ముందుంటారు. మరోసారి 1977లో బాబు అని హాట్ కామెంట్స్ చేశారు. దీనికి నెట… Read More
0 comments:
Post a Comment