ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనలు చేపట్టేందుకు పలు మార్గాలు ఉన్నప్పుడు సమ్మెకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ప్రజలకు ఇబ్బందికల్గకుండా వెంటనే విధుల్లోకి చేరి ప్రభుత్వంతో చర్చలు జరపాలని కార్మిక సంఘాలకు హైకోర్టు సూచించింది. పండగ నేపథ్యంలో సమ్మెకు వెళ్లడం సమంజసం కాదని చెప్పిన కోర్టు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VHsr8m
సమ్మెపై ఇరువర్గాలకు మొట్టికాయలు వేసిన హైకోర్టు
Related Posts:
రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించిన వైఎస్ఎర్సీపీట్రిపుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు వైకాప రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశాడు. కాగా ఉదయం రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బిల్లుపై చర్చ… Read More
VG Siddhartha Missing: చివరిసారిగా సిద్ధార్థ కనిపించింది ఎక్కడంటే..?బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, ఆ రెస్టారెంట్ల అధినేత వీజీ సిద్ధార్థ అదృశ్యమైన కేసులో కీలక సాక్ష్యం ఒకటి వెలుగులోకి వచ్చింది. నల్లరంగు టయోటా ఇన్… Read More
కాఫీ డే కింగ్ సిద్దార్థ సంతకంలో తేడా, లేఖపై అనుమానాలు, వైరల్, డీకేశి. కిరణ్ మంజూదార్ షా!బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్దార్థ అదృశ్యం కేసు గంటకో మలుపు తిరుగుతోంది. సిద్దార్థ తన కంపెనీ ఉద్యోగులకు రాశారు అంటున్న లేఖ ప్రస్తుత… Read More
రేవంత్ రెడ్డికి పీసీసీనా ఎవడు చెప్పిండు..! ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఎమి కావాలె..?హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఇందులో ఎఐసీసీ అద్యక్షుడి నియామకం తర్వాత పలు రాష్ట్రాల పీసీసీల… Read More
మృత్యువుతో పోరాడుతున్న ఉన్నావ్ బాధితురాలు .. 48 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమంటున్న వైద్యులుఉన్నావ్ : రోడ్డు ప్రమాదానికి గురైన ఉన్నావ్ లైంగికదాడి బాధితురాలి పరిస్థితి సీరియస్గా ఉంది. ఊపిరితిత్తుల నుంచి రక్తం కారుతుందని, శరీరంలో చాలా చోట్ల ఎమ… Read More
0 comments:
Post a Comment