ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనలు చేపట్టేందుకు పలు మార్గాలు ఉన్నప్పుడు సమ్మెకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ప్రజలకు ఇబ్బందికల్గకుండా వెంటనే విధుల్లోకి చేరి ప్రభుత్వంతో చర్చలు జరపాలని కార్మిక సంఘాలకు హైకోర్టు సూచించింది. పండగ నేపథ్యంలో సమ్మెకు వెళ్లడం సమంజసం కాదని చెప్పిన కోర్టు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VHsr8m
సమ్మెపై ఇరువర్గాలకు మొట్టికాయలు వేసిన హైకోర్టు
Related Posts:
యూత్ వ్యాక్సినేషన్లో వివక్ష- 85 శాతం మంది ఆ ఏడు రాష్ట్రాల్లోనే-సర్వత్రా చర్చదేశవ్యాప్తంగా కరోనా కల్లోలం రేగుతున్నా వ్యాక్సిన్ల కొరత అంతకు మించి ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం తయారవుతున్న వ్యాక్సిన్ల వేగాన్ని లెక్కలోకి తీసుకుంటే … Read More
చిన్నారుల వ్యాక్సిన్ కోసం ట్రయల్స్- భారత్ బయోటెక్కు డీసీజీఐ గ్రీన్సిగ్నల్దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం పెరుగుతున్న వేళ వ్యాక్సిన్ల డిమాండ్ కూడా అంతకంతకూ తీవ్రమవుతోంది. ముఖ్యంగా కరోనా రెండోదశలో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషిస్త… Read More
BELలో ఉద్యోగాలు: బీటెక్ పూర్తి చేశారా.. పరీక్ష లేకుండానే జాబ్..!భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 30 ట్రైయినీ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంద… Read More
భారత్లో పెరిగిన కొత్త కేసులు, భారీ సంఖ్యలో మరణాలు: ఈ రాష్ట్రాల్లోనే అత్యధికంగా కేసులున్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా కొత్త కేసుల్లో పెరుగుదల నమోదైంది. రెండ్రోజుల క్రితం కాస్త తగ్గినట్లు కనిపించినప్పటికీ.. మళ్లీ కేసులు, మరణాలు పెరిగాయి… Read More
మంత్రిపై ఫిర్యాదు- టీడీపీ నేతలపై కేసు- గుంటూరు పోలీసుల తీరుపై అచ్చెన్న ఫైర్ఏపీలో ఎన్ 440కే వైరస్ రాజకీయం మరింత ముదురుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో ఎన్ 440కే వైరస్ ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల ఫిర్యాదుతో ప్రభ… Read More
0 comments:
Post a Comment