Thursday, October 17, 2019

కేబీసీలో జస్ట్ మిస్ : గాంధీ సహకారంతో ఏర్పాటు అయిన మూడు సాకర్ క్లబ్‌ల పేరేమిటి..?

ముంబై: కౌన్‌బనేగా కరోడ్ పతి.. ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ క్విజ్ ప్రోగ్రాంలో ముగ్గురు కోటీశ్వరులయ్యారు. అయితే జాక్‌పాట్ రూ.7 కోట్లు ఎవరూ కొట్టలేకపోయారు. బుధవారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌లో గౌతం కుమార్ ఝా అనే రైల్వే ఉద్యోగి చివరి ప్రశ్నకు సమాధానం తెలియక క్విట్ అయ్యాడు. దీంతో రూ.కోటితో సంతృప్తి చెందాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VR7E2s

Related Posts:

0 comments:

Post a Comment