ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమిని తట్టుకోలేకపోయిన ఓ వీరాభిమాని ప్రాణాలు విడిచాడు . చంద్రబాబు అంటే విపరీతమైన అభిమానం ఉన్న ఆ అభిమాని చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మాడు. పార్టీ ఓటమి చెందటంతో ఆ కార్యకర్త పార్టీ ఓటమిని తట్టుకోలేక ఒత్తిడికి గురయ్యాడు. రెండ్రోజుల పాటు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HColsB
Monday, May 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment