తెలంగాణ ఆర్టీసీ కార్మీకులు శనివారం నుండి సమ్మెకు దిగుతామని నోటీసులు ఇవ్వడంతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఇప్పటికే నిలిపివేశారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు కల్గకుండా ఇటు ప్రభుత్వ అటు ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయా ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే అద్దె బస్సులతో పాటు ప్రయివేట్ బస్సుల్లో ప్రయాణికులను చేరవేయాలని నిర్ణయించారు. అయితే అద్దె
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30MKHhE
సమ్మె ఎఫెక్ట్ : అద్దె, స్కూల్ బస్సులతో రవాణా అధికారుల ఏర్పాట్లు
Related Posts:
ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ ఏమీ లభించలేదు: కోర్టుకు తెలిపిన ఎన్సీబీ అధికారిముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు సోమవారం కోర… Read More
శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక: కోవిడ్ వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిచిత్తూరు: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ముఖ్య గమనిక. తాజాగా, టీటీడీ తీసుకున్న నిర్ణయాలను తెలుసుకుని శ్రీవారి దర్శనానికి బయల్దేరితే మంచిది. అ… Read More
అల్పపీడనం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: హైదరాబాద్లో ప్రజల ఇక్కట్లుహైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలు వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సోమవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయ… Read More
కేరళలో మరింత తగ్గిన కరోనా కేసులు: 10 వేల లోపు కేసులు.. 149 మంది మృత్యువాతదైవ భూమి కేరళలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 12 వేల పైచిలుకు కేసులు రాగా.. ఇవాళ అదీ మరింత తగ్గింది. గత 24 గంటల్లో 8850 కరోన… Read More
TTD: శ్రీవారి కాలినడక భక్తుల కోసం ప్రత్యేకంగా విశ్రాంతి షెల్టర్స్ నిర్మాణం, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి !చెన్నై/ తిరుపతి: తమిళనాడు రాజధాని చెన్నై సిటీతో పాటు పరిసర ప్రాంతాల నుంచి తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నడచివచ్చే భక్తుల సౌకర్యార… Read More
0 comments:
Post a Comment