తెలంగాణ ఆర్టీసీ కార్మీకులు శనివారం నుండి సమ్మెకు దిగుతామని నోటీసులు ఇవ్వడంతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఇప్పటికే నిలిపివేశారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు కల్గకుండా ఇటు ప్రభుత్వ అటు ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయా ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే అద్దె బస్సులతో పాటు ప్రయివేట్ బస్సుల్లో ప్రయాణికులను చేరవేయాలని నిర్ణయించారు. అయితే అద్దె
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30MKHhE
Friday, October 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment