Tuesday, October 8, 2019

ఒక్క ఎమ్మెల్యే కోసం ఎన్ని కష్టాలో.. ఆ గుర్తులు కొంప ముంచేనా?

నల్గొండ : హుజుర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం ప్రధాన పార్టీలు కింద మీద పడుతున్నాయి. అధికార పక్షమైన టీఆర్ఎస్.. అంతో ఇంతో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అనే రీతిలో సై అంటే సై అంటున్నాయి. అయితే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2p4ndHK

0 comments:

Post a Comment