Tuesday, October 8, 2019

సరిహద్దుల్లో కలకలం: మళ్లీ గగనతలంలోకి పాకిస్తాన్ డ్రోన్: 40 నిమిషాల పాటు చక్కర్లు

చండీగఢ్: భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో.. సరిహద్దుల్లో భద్రతపరమైన వైఫల్యం మరోమారు కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు పంపించిన డ్రోన్ పాకిస్తాన్ వైపు నుంచి మన దేశ గగనతలంలోకి చొచ్చుకుని వచ్చింది. సుమారు 40 నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. అయిదుసార్లు రెండు దేశాల మధ్య తిరిగింది. అయినప్పటికీ.. ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31XqWFx

Related Posts:

0 comments:

Post a Comment