చండీగఢ్: భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో.. సరిహద్దుల్లో భద్రతపరమైన వైఫల్యం మరోమారు కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు పంపించిన డ్రోన్ పాకిస్తాన్ వైపు నుంచి మన దేశ గగనతలంలోకి చొచ్చుకుని వచ్చింది. సుమారు 40 నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. అయిదుసార్లు రెండు దేశాల మధ్య తిరిగింది. అయినప్పటికీ.. ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31XqWFx
సరిహద్దుల్లో కలకలం: మళ్లీ గగనతలంలోకి పాకిస్తాన్ డ్రోన్: 40 నిమిషాల పాటు చక్కర్లు
Related Posts:
ఏదో ఒకరోజు ప్రభుత్వం అక్కడికే వెళుతుంది: అరుంధతీ రాయ్ హాట్ కామెంట్స్న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో నిరసనలకు సంఘీభావం తెలిపారు ప్రముఖ బుకర్స్ ప్రైజ్ అవార్డు గ్రహీత అర… Read More
చంద్రబాబు..పవన్ పై పచ్చి బూతులు: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి అసభ్యంగా: బహిరంగంగా..!తానొక ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోయారు. ప్రజల మధ్య మాట్లాడుతున్నానే ఆలోచన విస్మరించారు. సభ్యత మరిచారు. అధికార పార్టీలో ఉన్నాననే అహంతో అసభ్యంగా ప్రతిపక్… Read More
ట్రాఫిక్ పోలీస్గా మారిన అసదుద్దీన్.. కార్యకర్తలకు స్పూర్తిగా ఎంఐఎం అధినేతరాజకీయాల వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహద్ ఉల్ ముస్లీమిన్ (ఎంఐఎం) పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ట్రాఫిక్ పోలీస్గా మారారు.… Read More
చెన్నై ఎయిర్ ఇండియా డింపుల్ కిడ్నాప్, ఫ్రెండ్ కింగ్ పిన్, మేనేజర్ కు రూ. 26 లక్షలు, ఏం జరిగిందంటే?!చెన్నై: ఉద్యోగం పేరిట మోసానికి పాల్పడిన కేసులో చెన్నై ఎయిర్ పోర్టు మహిళా ఉద్యోగిని కిడ్నాప్ చెయ్యడం, కమిషనర్ కార్యాలయంలో ప్రత్యక్షం కావడంతో తమిళనాడు ప… Read More
పవన్ కళ్యాణ్ కు షాకిచ్చి: కొడాలి నానీతో ఎడ్లపందాలలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ పవన్ కళ్యాణ్ కు షాకుల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా… Read More
0 comments:
Post a Comment