తెలంగాణలోని లోక్సభ నియోజకవర్గాలలో కరీంనగర్ పార్లమెంటరీ స్థానానికి ప్రత్యేకత ఉంది. ఎం.సత్యనారాయణ, జువ్వాడి చొక్కారావు, సిహెచ్ విద్యాసాగర్ రావు (ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్), కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి) లాంటి మహామహులు కరీంనగర్ స్థానం నుంచి ఎంపీలుగా గెలుపొందారు. 1952లో ఏర్పడ్డ కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం మొదట్లో కాంగ్రెస్ కు కంచుకోటలా ఉండేది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HRmoKy
లోకసభ ఎన్నికలు 2019: కరీంనగర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Related Posts:
ప్రధాని మోడీ చాపర్ను తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారిపై వేటు వేసిన ఈసీఎన్నికల నిబంధనలకు లోబడి ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తోంది. ఎంతటి వారినైనా సరే వదలడం లేదు. ఇలా తనిఖీలు చేసి ఇప్పటికే పెద్ద మొత్తంలో … Read More
జనసేనదే అధికారం .. మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ కూడా జోస్యం చెప్పారుగాఏపీలో పొలిటికల్ హీట్ ఎన్నికలు ముగిశాక కూడా తగ్గటం లేదు. రాజకీయ నాయకుల సంచలన ప్రకటనలతో , అనూహ్య ఘటనలతో రాజకీయం రసకందాయంగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో జ… Read More
అంబరీష్ భార్య సుమలత ఓటమికి పనిచేస్తావా: చంద్రబాబు పై మోహన్ బాబు ఫైర్హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి ధ్వజమెత్తారు వైసీపీ నేత నటుడు మోహన్ బాబు. తెలుగింటి ఆడపడుచు దివంగత నేత అంబరీష్ భార్య సుమలత ఓటమికి చంద్ర… Read More
సా.5గం. తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఇవాళ విడుదల కానున్నాయి. జనరల్, ఒకేషనల్ కోర్సు ఫలితాలను సాయంత్రం 5గం. వెల్లడించనున్నారు. ఇంటర్ బ… Read More
జగన్ కు కేసీఆర్ ఇచ్చింది 1000 కోట్లు కాదట .. ఎంతిచ్చారో లెక్క చెప్పిన నేతఏపీ ఎన్నికల్లో వేలు పెడతామని చెప్పిన కేసీఆర్ జగన్ కు వెయ్యి కోట్లు ఇచ్చి టీడీపీని ఓడించాలని పయత్నం చేశారని టీడీపీ ఆరోపణలు గుప్పించింది. చంద్రబాబు సభల్… Read More
0 comments:
Post a Comment