తెలంగాణలోని లోక్సభ నియోజకవర్గాలలో కరీంనగర్ పార్లమెంటరీ స్థానానికి ప్రత్యేకత ఉంది. ఎం.సత్యనారాయణ, జువ్వాడి చొక్కారావు, సిహెచ్ విద్యాసాగర్ రావు (ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్), కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి) లాంటి మహామహులు కరీంనగర్ స్థానం నుంచి ఎంపీలుగా గెలుపొందారు. 1952లో ఏర్పడ్డ కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం మొదట్లో కాంగ్రెస్ కు కంచుకోటలా ఉండేది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HRmoKy
లోకసభ ఎన్నికలు 2019: కరీంనగర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Related Posts:
రిజర్వేషన్ల ఆంతర్యమేంటి?.. బీసీ నేతల అర్ధనగ్న ప్రదర్శనహైదరాబాద్ : అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. తెలంగాణలో 9శాతం మాత్రమే ఉన్న అగ్రక… Read More
అయోధ్య కేసులో ట్విస్టు: విచారణకు ముందే ఆ జడ్జి ఎందుకు తప్పుకున్నారు..?సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణలో ట్విస్టు చోటు చేసుకుంది. కేసు విచారణకు ముందే జస్టిస్ యూ.యూ. లలిత్ ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. ఐదుగురు సభ్యుల ధర… Read More
రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలి.. రాజ్యసభలో టీఆర్ఎస్ గళంహైదరాబాద్ : రిజర్వేషన్లు అమలుచేసుకొనే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ. ఈక్రమంలో రాజ్యసభలో తెలంగాణ వాణి వినిపించారు ఎంపీ… Read More
అయోధ్య కేసు: సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంవివాదాస్పద రామజన్మభూమి బాబ్రీ మసీదు కేసును గురువారం ఐదురుగు సభ్యుల ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఈ ధర్మాసనం సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్… Read More
ఏం కాలం వచ్చెరా వారీ..! హరిదాసులు కూడా మోడ్రన్ గా మారిపోయే..!హైదరాబాద్ : సంక్రాంతి పండగ వచ్చిందంలే రకరకాల పిండి వంటలు, కోడి పందాలు, రంగురంగుల పతంగిలు ఎగరవేయడం, ఇంటి ముందు పెద్ద పెద్ద రంగవళ్లులు ఇవన్… Read More
0 comments:
Post a Comment