2018కి 2019కి సాహిత్యంలో నోబెల్ పురస్కారాలను ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్. ఈ ఏడాదికి అంటే 2019కిగాను సాహిత్యంలో ఆస్ట్రియాకు చెందిన రచయిత పీటర్ హాండ్కేను వరించగా... 2018కి గాను పోలాండ్కు చెందిన రచయిత ఓల్గా టోకార్జక్ను వరించింది. ఇదిలా ఉంటే గతేడాది సాహిత్యంలో నోబెల్ పురస్కరాలను ప్రకటించలేదు. స్వీడిష్ అకాడెమీలో లైంగిక వేధింపుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mqo6lO
సాహిత్యంలో నోబెల్ పురస్కారాలు: ఇద్దరి పేర్లను ప్రకటించిన స్వీడిష్ అకాడెమీ
Related Posts:
జేసీ వర్సెస్ గోరంట్ల మాధవ్ : నాటి వివాదానికి కొత్త ట్విస్ట్ : ఎన్నికల వేళ అనంతలో మరో రగడ..!గతంలో సంచలనం సృష్టించిన ఎంపి జేసి...పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ అంశం..ఇప్పుడు మరో సారి తెర మీద కు వచ్చింది. నాడు నేరుగా మాటల యుద్దంగ సాగా..ఇప్… Read More
ఇండియాపై విషం కక్కుతున్న పాకిస్థాన్ .. రెండు విమానాలు కూల్చివేశామంటూ ప్రకటనఇస్లామాబాద్ : దయాది పాకిస్థాన్ వైఖరి మాత్రం మారడం లేదు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ .. నీతిమాలిన కథలు వల్లిస్తూనే ఉంది. పాకిస్థాన్ లో నక్కిన ఉగ్ర మూకల … Read More
జమ్మూ, శ్రీనగర్ లకు విమానాల రాకపోకలపై నిషేధం: దారి మళ్లింపు: త్వరలో మరిన్ని నగరాలకు నిషేధం వర్తింపున్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోలేదు.… Read More
బుద్గాంలో కూలిన జెట్ విమానం .. ఇద్దరు పైలట్ల దుర్మరణంశ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లో ఓ జెట్ విమానం కుప్పకూలింది. బుద్గాం జిల్లాలో ప్రమాదవశాత్తు విమానం కూలిపోయింది. జెట్ విమానంలో ఇద్దరు మృతిచెందినట్టు పోలీసులు… Read More
యుద్ధం ఆరంభానికి సంకేతమా? ఖాళీ అవుతున్న సరిహద్దు గ్రామాలు: మోహరించిన జవాన్లుశ్రీనగర్: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆరంభమైందా? బడ్గామ్ లో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన చాపర్, ఆ వెంటనే పాకిస్తాన్ కు చెందిన ఎఫ్16 విమానం … Read More
0 comments:
Post a Comment