హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం కానుంది. రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాల నేతలతో మరోసారి భేటీ అయిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. ఆ క్రమంలో ఈ నెల 19వ తేదీన తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ సంస్థ మనుగడ కోసం చేస్తున్న ఈ పోరాటానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35s3EtE
ఆర్టీసీ సమ్మె ఉధృతం.. 19న తెలంగాణ బంద్.. సక్సెస్ చేయాలంటూ జేఏసీ పిలుపు
Related Posts:
రిజర్వేషన్లు ఇంకా ఎన్ని తరాలు ? మహారాష్ట్ర మరాఠా కోటా అంశంపై విచారణలో సుప్రీం ధర్మాసనం ప్రశ్నవిద్య, ఉద్యోగాలలో ఇంకా ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లు కొనసాగుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మరాఠా కోటా అంశంపై విచారణ సందర్భంగా ఐదుగురు సభ్య… Read More
దేశంలో మళ్ళీ లాక్ డౌన్ టెన్షన్ : భారీగా కరోనా కేసులు , హోరాహోరీగా ఎన్నికలుభారతదేశంలో మరోమారు కరోనా పంజా విసురుతోంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని, కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్రాల ముఖ… Read More
అమరావతిలో జగన్కు వరుస షాక్లు- దర్యాప్తు సంస్ధల వైఫల్యం- లోపం ఎక్కడంటే ?ఏపీలో రాజధాని అమరావతి నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని వైసీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అధికారం చేపట్టాక మంత్రివర్గ ఉపసంఘంతో పాటు సీఐడీ, ఏసీబీ విచార… Read More
వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్ వరుసగా నాలుగో ఏడాది కూడా నిలిచింది. ఐక్యరాజ్య సమితి స్పాన్సర్షిప్తో గాలప్ సంస్థ రూపొందించిన 'వరల్డ్ హ్యాప… Read More
సాగర్ బరిలో జనసేన.. అభ్యర్థి ఎవరంటే, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా...నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బరిలో జనసేన దిగనుంది. ఈ మేరకు ఆ పార్టీ ఇండికేషన్ కూడా ఇచ్చింది. ఇక్కడ ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టంచేసింది. సాగర్తోపాటు… Read More
0 comments:
Post a Comment