హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం కానుంది. రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాల నేతలతో మరోసారి భేటీ అయిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. ఆ క్రమంలో ఈ నెల 19వ తేదీన తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ సంస్థ మనుగడ కోసం చేస్తున్న ఈ పోరాటానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35s3EtE
ఆర్టీసీ సమ్మె ఉధృతం.. 19న తెలంగాణ బంద్.. సక్సెస్ చేయాలంటూ జేఏసీ పిలుపు
Related Posts:
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదాబోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఇప్పటికే మాజీమంత్రి భూమా అఖిలప్రియ బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ బంధువు ప్రవీణ్ రావు కిడ్నాప్ వ్యవ… Read More
ఏపీలో కొత్తగా 111 కరోనా కేసులు: ఆ రెండు జిల్లాల్లో ‘0’ కేసులు, జిల్లాలవారీగా..అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 33,808 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 111 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసు… Read More
మాస్కులు ధరించడం కొందరికి ఇష్టమే... ఎందుకని?ముఖాన్ని దాచే మాస్కులు, ముసుగులను కొందరు ఇష్టపడతారు. సౌకర్యంగా ఉండటం మొదలుకుని... దాని వెనుక సంక్లిష్టమైన సైకలాజికల్ కారణాలు కూడా ఉంటాయి. కానీ, దీర్ఘక… Read More
నా ఓటు హక్కు ఇవ్వనన్నా.., ఆటంకం కలిగిస్తే కోర్టుకే, మంత్రి వ్యాఖ్యలు బాధించాయి: నిమ్మగడ్డ రమేష్ కుమార్అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవాలపై ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన పట్ల పలు రాజకీయ పార్టీలు తమను సంప్రదించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమ… Read More
ఏపీ పంచాయతీ ఏకగ్రీవాలపై ఫోకస్, అక్రమంగా జరిగితే అంతే, కలెక్టర్లు, ఎస్పీలకు నిమ్మగడ్డఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన దూకుడు కొనసాగిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే గాక.. అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు. … Read More
0 comments:
Post a Comment