న్యూఢిల్లీ: పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో రాజకీయ నాయకుల విమర్శల దాడి తీవ్రమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఘాటు వ్యాఖ్యలకు దిగుతున్నారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ గా చేసుకుని ఆరోపణల తీవ్రతను పెంచారు. మహారాష్ట్ర అసెంబ్ల ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OQpCR2
Wednesday, October 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment