మరాఠా గడ్డపై బీజేపీ-శివసేన మరోసారి జెండా ఎగరేయబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మెజార్టీ సాధించబోతోంది. ఈ మేరకు టీవీ9 సిసిరో ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. కాంగ్రెస్-ఎన్సీపీ మళ్లీ విపక్షానికే పరిమితమయ్యాయి. ఇతరులు కూడా అంతగా ప్రభావితం చేయలేకపోయారు. ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్ల ప్రభావం ఎక్కువ ఉంటుందని భావించినా.. బీజేపీ-శివసేన కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చిందని టీవీ9 అంచనాలు వేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31v0PVf
Monday, October 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment