మరాఠా గడ్డపై బీజేపీ-శివసేన మరోసారి జెండా ఎగరేయబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మెజార్టీ సాధించబోతోంది. ఈ మేరకు టీవీ9 సిసిరో ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. కాంగ్రెస్-ఎన్సీపీ మళ్లీ విపక్షానికే పరిమితమయ్యాయి. ఇతరులు కూడా అంతగా ప్రభావితం చేయలేకపోయారు. ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్ల ప్రభావం ఎక్కువ ఉంటుందని భావించినా.. బీజేపీ-శివసేన కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చిందని టీవీ9 అంచనాలు వేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31v0PVf
టీవీ9 ఎగ్జిట్పోల్-మహారాష్ట్రలో బీజేపీ-సేనకే మళ్లీ పట్టం, హర్యానాలో కూడా, విపక్షానికే కాంగ్రెస్..
Related Posts:
మోడీ కామెంట్స్కు కౌంటర్ ఇచ్చిన దీదీ ! బెంగాల్ నుంచి స్వీట్లు తప్ప ఓట్లు రావు ...బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పీఎం మోడి గట్టి కౌంటర్ ఇచ్చారు. అక్షయ్ కుమార్ తో ఇంటర్యూలో భాగంగా మోడి కొన్ని అసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఇల… Read More
నమో గంగా స్మరమి : గంగాదేవికి మోదీ పూజలువారణాసి : కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో ప్రధాని మోదీ నిర్వహించిన రోడ్ షోకు జనం బ్రహ్మారథం పట్టారు. దారి పొడవునా మోదీ అనే నినాదాలు మిన్నంటాయి. రోడ్ షోలో… Read More
ప్రజలకు అభివాదం, గంగమ్మకు వందనం : వారణాసిలో మోదీకి జనం జేజేలువారణాసి : కాశీ విశ్వేశ్వరుడి సన్నిధి నుంచి మరోసారి బరిలోకి దిగుతోన్న ప్రధాని మోదీ గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత బనారస్ హిందు వర్సిటీలో మదన్… Read More
బస్సు దొంగ కాలాంతకుడు : ఒక్కరోజులోనే బూరు పీకి చారుకాసేశాడుహైదరాబాద్ : సీబీఎస్ పరిధిలోని గౌలిగూడలో నైట్ హాల్ట్ చేసిన బస్సు నామరూపాలు లేకుండా పోయింది. తుప్రాన్ మీద బస్సు వెళ్లిందని సీసీటీవీ ఫుటేజీ చూసి .. ఆచూకీ… Read More
వైసీపీ వర్సెస్ టీడీపీ : ఎమ్మిగనూరులో స్థల వివాదంలో గొడవ, 11 మందికి గాయాలుఎమ్మిగనూర్ : ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలు ముగిసి ఫలితాల కోసం వేచి చూస్తున్న తరుణంలో ఆడపా దడపా ఆ … Read More
0 comments:
Post a Comment