నెల్లూరు వైసీపీ నేతలు అమరావతిలో సమావేశమయ్యారు. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి నివాసంలో భేటీ అయి తాజా పరిణామాల మీద చర్చించారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేల మధ్య బయట పడుతున్న విభేదాల గురించి చర్చించి..తన మాటగా వారిని హెచ్చరించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి..సజ్జల రామక్రిష్టారెడ్డి సమావేశమయ్యారు. అధికారుల పైన దురుసుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30WGkkc
గోవర్దన్ రెడ్డి బావ..శ్రీధరా అంటూ : నెల్లూరు పంచాయితీ దేని మీదంటే: మా మధ్య విభేదాలా..!
Related Posts:
`ఓవర్ యాక్షన్` చేయొద్దు: రక్షణశాఖ మాజీమంత్రి మనోహర్ పారిక్కర్ కామెంట్స్న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్ష కాంగ్రెస్ చేతికి దొరికిన అస్త్రం రాఫెల్ డీల్. రాఫెల్ యుద్ధ… Read More
మంత్రులు వర్సెస్ సిట్టింగ్ లు : ఆ ముగ్గురికి సీట్లు ఖరారు: నెల్లూరులో నువ్వా నేనా..!నెల్లూరు లో ఎవరిది పై చేయి. టిడిపి నుండి ముగ్గురు అభ్యర్దుల అధికారిక ప్రకటన. వైసిపి అభ్యర్ధులు దాదాపు ఖరారు. మరి..గెలిచేదెవరు. ఈ ముగ్గురు లో… Read More
సీబీఐ నాగేశ్వరరావు సన్నిహితుడి కంపెనీపై కోల్కతా పోలీసుల దాడులుకోల్కతా: సీబీఐ, బెంగాల్ ప్రభుత్వం మధ్య వార్ ఇంకా కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది. సీబీఐ మధ్యంతర మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావుకు అత్యంత సన్నిహితుడైన ప్ర… Read More
కాంగ్రెస్ పార్టీలో మొదలైన ఎంపీ సీట్ల పందేరం..! పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్న యూత్..!!హైదరాబాద్ : కాంగ్రెస్లో ఎంపీ టికెట్ల రేసు మొదలైంది. ఈ నెలాఖరులోగా లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో, ఆ ప… Read More
గృహ కొనుగోలుదారులకు చల్లని కబురు..! 12 నుంచి 5శాతానికి జీఎస్టీ తగ్గింపు..!!న్యూఢిల్లీ/ హైదరాబాద్ : గృహ కొనుగోలుదారులకు శుభవార్త. నిర్మాణంలో ఉన్న గృహ ప్రాజెక్టులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) త్వరలో దిగిరానుంది. ప్రస్తుతం ఈ త… Read More
0 comments:
Post a Comment