నెల్లూరు వైసీపీ నేతలు అమరావతిలో సమావేశమయ్యారు. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి నివాసంలో భేటీ అయి తాజా పరిణామాల మీద చర్చించారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేల మధ్య బయట పడుతున్న విభేదాల గురించి చర్చించి..తన మాటగా వారిని హెచ్చరించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి..సజ్జల రామక్రిష్టారెడ్డి సమావేశమయ్యారు. అధికారుల పైన దురుసుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30WGkkc
గోవర్దన్ రెడ్డి బావ..శ్రీధరా అంటూ : నెల్లూరు పంచాయితీ దేని మీదంటే: మా మధ్య విభేదాలా..!
Related Posts:
బరిలో ప్రియాంకాగాంధీ.. అక్కడ నాలుగు రోజుల పర్యటనన్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్ చార్జి ప్రియాంక గాంధీ వాద్రా.. బరిలో దిగబోతున్నారు. సో… Read More
ఆత్మజ్ఞానం/అధ్వైత స్థితితస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ | మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్యస్యసంశయమ్ || అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా |పరమం పురుషం దివ్యం యాతి పార్థ… Read More
అమెరికా నుంచి భారత్కు జైట్లీ.. సొంతింటికి రావడం సంతోషంగా ఉందన్న కేంద్రమంత్రిఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా నుంచి తిరిగి వచ్చారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లిన జైట్లీ భారత్… Read More
చంద్రబాబు ఒక్కరోజు ఢిల్లీ దీక్షకు భారీ ఖర్చు: ఏపీ నుంచి 2 రైళ్లకే రూ.1.12 కోట్లుఅమరావతి: విభజన ద్వారా ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందని, లోటు బడ్జెట్ ఉందని, రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని నిత్యం చె… Read More
ప్రధాని అరుణాచల్ పర్యటనపై డ్రాగన్ విషంన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించ తలపెట్టిన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన పట్ల పొరుగు దేశం చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత్-చైనా సరిహద్దు… Read More
0 comments:
Post a Comment