Thursday, October 24, 2019

హర్యానా రసకందాయం: ఇద్దరు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి బీజేపీ ఎంపీ.. మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా..

హర్యానా అసెంబ్లీలో అధికారానికి బీజేపీ ఐదు సీట్ల దూరంలో మిగిలిపోయింది. 40 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవడంతో.. ప్రలోభాల పర్వం మొదలైంది. 31 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ జేజేసీ పార్టీతో చేతులు కలవడంతో బీజేపీ అప్రమత్తమైంది. అధికారం కోసం కావాల్సిన ఐదుగురు అభ్యర్థుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు, ముఖ్య నేతలు ఇండిపెండెంట్లతో బేరసారాలు జరుపుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wc2D4z

Related Posts:

0 comments:

Post a Comment