హర్యానా అసెంబ్లీలో అధికారానికి బీజేపీ ఐదు సీట్ల దూరంలో మిగిలిపోయింది. 40 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవడంతో.. ప్రలోభాల పర్వం మొదలైంది. 31 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ జేజేసీ పార్టీతో చేతులు కలవడంతో బీజేపీ అప్రమత్తమైంది. అధికారం కోసం కావాల్సిన ఐదుగురు అభ్యర్థుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు, ముఖ్య నేతలు ఇండిపెండెంట్లతో బేరసారాలు జరుపుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wc2D4z
హర్యానా రసకందాయం: ఇద్దరు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి బీజేపీ ఎంపీ.. మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా..
Related Posts:
చైనా తెంపరితనం: బోర్డర్లో యుద్ధ సామాగ్రి..క్షిపణులు: లఢక్లో ఏం జరుగుతోంది?న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా.. మరోసారి తన తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. గత ఏడాది పొడవునా భారత్ సైన్యానికి కంటి మీద కునుకు లేకు… Read More
తిరుపతిలో రోజుకో మలుపు -జగన్, పవన్ దూరం- బాబుపై రాళ్ల దాడి- ఏం జరుగుతోంది ?ఏపీలో రెండేళ్ల వైసీపీ పాలనకు రిఫరెండంగా ప్రభుత్వ పెద్దలు చెప్పుకున్న తిరుపతి ఉపఎన్నికలో గెలుపు రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాల్ని శాసించబోతోందా ? వరుస ఓ… Read More
Sputnik V వినియోగానికి డీసీజీఐ గ్రీన్సిగ్నల్: డాక్టర్ రెడ్డీస్: ఆ లిస్ట్లో 60వ దేశంగాన్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోన్న వేళ.. నాలుగు రోజుల పాటు టీకా ఉత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సందర్భంలో..దేశంలో కొనసాగుతోన్న… Read More
వైఎస్ జగన్ విజ్ఞప్తికి యుద్ధ ప్రాతిపదికన స్పందించిన మోడీ సర్కార్: లేఖ రాసిన రెండో రోజేవిజయవాడ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడిం… Read More
కేంద్ర బలగాలతో తిరుపతి పోలింగ్: ఢిల్లీకి టీడీపీ ఎంపీలు: ఎన్నికల కమిషన్ వద్ద ఆ పంచాయితీఅమరావతి: తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు ఈ మధ్యాహ్నం హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను కలుసుకోనున్నారు. … Read More
0 comments:
Post a Comment