Monday, October 28, 2019

ప్రధాని మోడీని కదిలించిన సుజిత్ ఉదంతం: సీఎంకు ఫోన్

చెన్నై: తమిళనాడును విషాదంలో ముంచెత్తిన రెండేళ్ల బాలుడు సుజిత్ విల్సన్ ఉదంతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం కదిలించింది. నాలుగు రోజుల కిందట బోరుబావిలో పడిన సుజిత్ కోసం ప్రభుత్వం చేపట్టిన పనుల గురించి ఆయన ఆరా తీశారు. సోమవారం మధ్యాహ్నం ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి ఫోన్ చేశారు. బాలుడి వెలికితీత పనులను అడిగి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36eu5TF

0 comments:

Post a Comment