చెన్నై: తమిళనాడును విషాదంలో ముంచెత్తిన రెండేళ్ల బాలుడు సుజిత్ విల్సన్ ఉదంతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం కదిలించింది. నాలుగు రోజుల కిందట బోరుబావిలో పడిన సుజిత్ కోసం ప్రభుత్వం చేపట్టిన పనుల గురించి ఆయన ఆరా తీశారు. సోమవారం మధ్యాహ్నం ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి ఫోన్ చేశారు. బాలుడి వెలికితీత పనులను అడిగి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36eu5TF
ప్రధాని మోడీని కదిలించిన సుజిత్ ఉదంతం: సీఎంకు ఫోన్
Related Posts:
ఒకే కుటుంబం..! నాలుగు జెండాలు..! ఏపిలో విచిత్ర రాజకీయాలు..!!అమరావతి : ఏపీ రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా ఉంటాయి. ఆదిపత్యం, అదికారం కోసం నాయకులు చేయని విన్యాసాలు ఉండవు. అవసరం అనుకుంటే సిద్దాంతాలను పక్క… Read More
అగస్టావెస్ట్లాండ్ కేసు: మోడీ కృషి వల్లే భారత్కు క్రిస్టియన్ మైఖేల్ అన్న యూఏఈ దౌత్యవేత్తఅగస్టావెస్ట్లాండ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మైఖేల్ను భారత్కు రప్పించడంలో ప్రధాని మోడీ కృషి ఎంతో ఉందని కొనియా… Read More
తెలంగాణలో జూనియర్ వీరప్పన్..! 20 ఏళ్లుగా పోలీసులకు సవాల్హైదరాబాద్ : ఓ సామాన్యుడు అసాధారణంగా ఎదిగాడు. నేర సామ్రాజ్యం విస్తరించుకుని కోట్లకు పడగలెత్తాడు. అధికారులను కనుసన్నల్లో తనవైపు తిప్పుకున్నాడు. ఆడిందే ఆ… Read More
ఈడబ్ల్యూఎస్లో 5 శాతం కాపులకు : 2029 నాటికి ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా : కేంద్రం అన్యాయం చేసింది..!ఏపి అసెంబ్లీ ఈ టర్మ్ చివరి సమావేశాలు ప్రారంభమయ్యాయి. గరవ్నర్ నరసింహన్ ఈ అయిదేళ్ల కాలంలో ఏపి ప్రభుత్వం సాధించిన అభివృద్దిని వివరించారు. అద… Read More
మధు కిష్వార్ సెక్స్ ట్వీట్ : యువకులకు ఉచిత సెక్స్ హామీ రాహుల్ ఇస్తారు..విమర్శలపాలైన మేధావిసోషల్ మీడియా వచ్చాక ఎవరూ తమ అభిప్రాయాలను తమలో దాచుకోవడం లేదు. ఏది అనిపిస్తే అది నిర్భయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. సాధారణ వ్యక్తి నుంచి వ… Read More
0 comments:
Post a Comment