ఇస్లామాబాద్ : పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘించి పీఓకేపై దాడులు చేయడంతో ప్రతీకారచర్యల్లో భాగంగా భారత సైన్యం కూడా ఫిరంగి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులతో సరిహద్దు రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఇక సరిహద్దు రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ సందర్శనకు జర్నలిస్టులు వస్తున్నారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J9ptV6
Tuesday, October 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment