అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 21 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అర్హత లేకపోయినా ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నట్లు రీ వెరిఫికేషన్లో తేలడంతో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు నగరపాలక అధికారులు తెలిపారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ కొత్త ట్విస్ట్ .. మూడేళ్ళు పనిచెయ్యాలని నిబంధన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AMwtma
Saturday, October 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment