అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 21 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అర్హత లేకపోయినా ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నట్లు రీ వెరిఫికేషన్లో తేలడంతో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు నగరపాలక అధికారులు తెలిపారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ కొత్త ట్విస్ట్ .. మూడేళ్ళు పనిచెయ్యాలని నిబంధన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AMwtma
21 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు: అధికారులపైనా..
Related Posts:
ముంబై దాడుల టెర్రరిస్టులకు షాక్ - హఫీజ్ బావమరిది సహా ముగ్గిరికి జైలు శిక్ష- ఆంక్షల భయంతో పాక్ చర్యలు2008 ముంబై పేలుళ్లకు పాల్పడ్డ జమాత్ ఉల్ దవా(జేయూడీ), లష్కరే తోయిబా(ఎల్ఈటీ) సంస్థలకు చెందిన ముగ్గురు కీలక ఉగ్రనేతలకు పాకిస్తాన్ కోర్టు శిక్షలు విధించిం… Read More
మొహర్రం పండగ దినం కాదా..? మరేంటి దీని ప్రాముఖ్యత?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఏపీలో స్కూల్స్ రీ ఓపెనింగ్- సర్వత్రా అభ్యంతరాలు- సెప్టెంబర్ 5న సాధ్యమేనా ?ఏపీలో కరోనా ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు దాదాపు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పిల్లలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.. ఇలాంటి పరిస్… Read More
తెలంగాణలో అదే స్పీడ్: 31 వేలను దాటి: జోరుగా టెస్టింగులు: అదే రేంజ్లో కేసులూహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. రోజురోజుకూ విజృంభిస్తోంది. గంటగంటకూ ప్రభావాన్ని చూపుతోంది. మూడు వేలకు చేరువగా క… Read More
TikTok: డబుల్ బెడ్ రూమ్ హౌస్, తల్లి టీ 20, కూతురు వన్ ‘డే’మ్యాచ్ లు, ఇంట్లోనే లవర్స్, చివరికి !చెన్నై/ తిరుప్పూర్: TikTok పిచ్చితో మునిగిపోయిన భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. పేరు కనకం అయినా ఒళ్లంతా కామం, బుద్ది మాత్రం శునకం బుద్ది. అసలే డబుల్ బ… Read More
0 comments:
Post a Comment