విజయవాడ: దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆయన భార్య సుప్రవ హరిచందన్ మంగళవారం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులను ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి అమ్మవారి శేషవస్త్రాన్ని బహూకరించారు. గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించిన తరువాత విశ్వభూషణ్ హరిచందన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mGmvj0
దుర్గమ్మను దర్శించిన గవర్నర్ దంపతులు: మూడు లక్షలమందికి పైగా!
Related Posts:
మోడీ అన్నారు ఆమెకు అహంకారం .. బాబు చెప్పారు ఆమె బెంగాల్ టైగర్దేశంలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ప్రధాని నరేంద్రమోడీకి ఈ సారి చెక్ పెట్టాలని ప్రాంతీయ పార్టీలు భావిస్తుంటే , మళ్ళీ అధికారంలోకి వచ్చేది తామ… Read More
ప్రగతిభవన్ లో కోడ్ సమయంలో ఎలాంటి పార్టీ సమావేశాలు జరగలేదట .. సిఈఓ రజత్ కుమార్ మాటఎన్నికల సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదన్నారు తెలంగాణా ఎన్నికల ప్రదానాధికారి రజత్ కుమార్ .… Read More
టీఆర్ఎస్ లో మాజీ మంత్రులు , సీనియర్ నాయకులు సీఎం కేసీఆర్ పై అసంతృప్తితో ఉన్నారా ?టిఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నారా? కనీసం కెసిఆర్ కానీ, కెటిఆర్ కానీ వారిని కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేద… Read More
నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు..వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి...రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఉదయం ఎండ, రాత్రిపూట వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఉద… Read More
16న ఎంసెట్ ఫలితాలు : పది ఫలితాలు 13న : తుది కసరత్తు..!ఏపీలో కీలక పరీక్షా ఫలితాల విడుదలకు తుది కసరత్తు కొనసాగుతోంది. పదో తరగతి...ఎంసెట్ ఫలితాల విడదుల కోసం ముహూర్తాలను ప్రాధమికంగా నిర్ణయిం… Read More
0 comments:
Post a Comment