ఏపీలో గత ప్రభుత్వానికి..ఇప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా కనిపించాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదని ఆదేశించారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే..వచ్చే 60 రోజుల్లో ఖచ్చింగా మార్పు రావాలని నిర్దేశించారు. ఇసుక రవాణా చేస్తామంటూ ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీకు ఎవరు ముందుకు వచ్చినా వారిని ఆ బాధ్యతను అప్పగించాలన్నారు. కిలోమీటర్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mGmv2u
గత ప్రభుత్వానికీ ఇప్పటికీ తేడా కనిపించాల్సిందే: 60 రోజులే మీకు సమయం : సీఎం జగన్
Related Posts:
రాత్రి 12.30 వరకు మెట్రో సర్వీసులు..ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగడంతో మెట్రో సర్వీసుల్లో మార్పులు చేశారు. సమ్మె దృష్ట్యా ఉదయం అయిదున్నర నుండి అర్థరాత్రి పన్నెండున్నర వరకు సర్వీసులు కొ… Read More
చంద్రబాబు చిన్న మెదడు చిట్లిందా..? టీడీపీ చీఫ్పై బొత్స విసుర్లుటీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ రేంజ్లో ఫైరయ్యారు. చంద్రబాబు తాను ఇంకా సీఎం అనే భ్రమలో ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం … Read More
మహారాష్ట్రలో విధ్వంసం సృష్టించేందుకు మావోల ప్లాన్, కుట్రభగ్నం చేసిన పోలీసులుమరో 17 రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీ దాడి చేసేందుకు మావోయిస్టులు కుట్రపన్నారు. పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్ట… Read More
ఎదిరిస్తే కేసులే.. దేశంలో మోడీ నియంత పాలన..ప్రధాని నరేంద్రమోడీ కక్షపూరిత చర్యలకు దిగుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఆయనపై ఎవరు విమర్శలు చేసిన కేసులు బనాయిస్తున్నారని ఆయన… Read More
లెక్ఛరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్,ఉదయం నుండి తెలంగాణ రాష్ట్ర లెక్ఛరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసిబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలి… Read More
0 comments:
Post a Comment