నల్గొండ : హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతుందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. సీఎం కేసీఆర్ నియంత పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని.. ఆ క్రమంలో కారు జోరుకు బ్రేకులు పడతాయని జోస్యం చెబుతున్నారు. హుజుర్నగర్ బై పోల్స్కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే పలువురు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు టీఆర్ఎస్ పార్టీపై మాటల యుద్దం ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oEdE1R
హుజుర్నగర్లో కారుకు బ్రేకులే.. ప్రభుత్వం గూబ గుయ్యి మనాలే.. కాంగ్రెస్ నేతల మూకుమ్మడి దాడి
Related Posts:
WATCH VIDEO : అలా వచ్చాడు.. ఇలా మాయం చేశాడు.. ఆ తాత ఏమి ఎత్తుకెళ్లాడంటే..!ఢిల్లీ : పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్న చందంగా మనుషులు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారు. కొందరైతే మరీ విచిత్రంగా వ్యవహరిస్తుంటారు. అదే కోవలోకి వస్… Read More
సమ్మెపై ఇరువర్గాలకు మొట్టికాయలు వేసిన హైకోర్టుఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనలు చేపట్టేందుకు పలు మార్గాలు ఉన్నప్పుడు సమ్మెకు … Read More
21న ప్రగతి భవన్ ముట్టడి : రేవంత్ రెడ్డిఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టేవిధంగా మాట్లాడడం వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశ… Read More
అందుకే మన కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయాన్ని తీసుకుంది: మోడీ పథకానికి మహేష్ బాబు ప్రచారంహైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్తగా కనిపించారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి బ్యాక్ అండ్ బ్యాక్ ఇండస్ట్రీ హిట… Read More
కేంద్ర మంత్రిపై ఇంక్ చల్లి పరార్: నిరసన, ఆసుపత్రిలో రోగి, ప్రజా ప్రభుత్వంపై దాడి!పాట్నా: డెంగ్యూ వ్యాదితో చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లిన కేంద్ర మంత్రి మీద ఇంక్ (సిరా) చల్లి నిరసన వ్యక్తం చేసిన ఘటన బీహార్ లోని… Read More
0 comments:
Post a Comment