ఏపీలో పులిచింతల ప్రాజెక్టు వద్ద దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి స్థల పరిశీలన..విగ్రహం ఏర్పాటు అంశాల పర్యవేక్షణ బాధ్యత లను ముఖ్యమంత్రి జగన్ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ తో పాటుగా పేర్ని నానికి అప్పగించారు. దీంతో..వారిద్దరూ పులిచింతల వద్ద స్థలం అదే విధంగా పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LPwZWN
పులిచింతల ప్రాజెక్టు వద్ద వైఎస్సార్ విగ్రహం: 45 అడుగుల ఎత్తుతో: పర్యాటక ప్రాంతంగా..!
Related Posts:
GHMC Exit polls : ఎగ్జిట్ పోల్స్ తలకిందులవుతాయా.. కారుకు రివర్స్ గేర్ తప్పదంటున్న బీజేపీ..జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. దాదాపుగా అన్ని సర్వే సంస్థలు 'కారు'దే టాప్ గేర్ అని అంచనా వేశాయి. తక్కువలో తక్కువ టీఆర్ఎస్కు 68… Read More
ఆర్టీసీ బస్సులో కిలో బంగారం: చెన్నై నుంచి ఏపీలోకి.. చివరకు ఏమైందంటే.?అమరావతి: ఆర్టీసీ బస్సులో కిలో బంగరాం దొరికిన వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో చెన్నై నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సు… Read More
ఈ నెలలోనే కరోనా వ్యాక్సిన్కు అనుమతులు: ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియాన్యూఢిల్లీ: భారతదేశంలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. గురువారం ఓ మీడియా … Read More
ఏపీలో కొత్తగా 664 కరోనా కేసులు... మరో 11 మంది మృతి...ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన … Read More
గ్రేటర్ ఫలితాల వేళ భారీ ట్విస్ట్ -రీపోలింగ్పై హైకోర్టు సూచన -ఎక్స్ అఫీషియో ఓట్లపై నోటీసులుగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సంబంధించి ఇంకొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా అనూహ్య పరిణామాం చోటుచేసుకుంద… Read More
0 comments:
Post a Comment