ఏపీ ఆర్ధిక పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఈ సంధర్భంగా ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించి కొత్త ప్రభుత్వానికి వేల కోట్ల రుపాయల అప్పులు మిగిల్చిపోయారని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఎవరో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IHMcY1
ఏపీ అప్పుల్లో, 42వేల కోట్లు చంద్రబాబు ఇచ్చినవే : బుగ్గన
Related Posts:
Sputnik V రేటును ఫిక్స్ చేసిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్: 5% జీఎస్టీ ఎక్స్ట్రాన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మూడోదశ వ్యాక్సినేషన్ చేపట్టినా అది అరకొరగానే కొనసాగుతోంది.. టీకాల కొరత వల్ల. భారత డ్ర… Read More
వామ్మో.. కరోనా భయం, వచ్చింది టైఫాయిడ్, భయపడి ఫ్యామిలీ సూసైడ్..విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. టైఫాయిడ్ వస్తే కరోనా సోకిందని భయపడి కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. వేపాడ మండలంలోని నల్లబిల్ల… Read More
Interesting: హెయిర్ కటింగ్ ఏ రోజు చేసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
మరో రెండురోజులు వానలు.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులుతెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువయ్యాయి. అసలే కరోనా వైరస్.. అపై ఉక్క పోతతో జనం అల్లాడిపోతున్నారు. వైరస్ వల్ల జనం ఏసీలకు దూరంగా ఉంటున్నారు. కానీ వే… Read More
గోవా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరో 15 మంది కరోనా రోగులు మృతిపనాజీ: గోవాలో ఆక్సిజన్ అందక మరణిస్తున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా, గురువారం గురువారం గోవా మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరో 15 మంది క… Read More
0 comments:
Post a Comment