ఏపీ ఆర్ధిక పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఈ సంధర్భంగా ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించి కొత్త ప్రభుత్వానికి వేల కోట్ల రుపాయల అప్పులు మిగిల్చిపోయారని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఎవరో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IHMcY1
ఏపీ అప్పుల్లో, 42వేల కోట్లు చంద్రబాబు ఇచ్చినవే : బుగ్గన
Related Posts:
అమెరికాలో కార్చిచ్చు: 5 లక్షల మంది ఖాళీ, పదుల సంఖ్యలో మృతి..అమెరికా సంయుక్త రాష్ట్రాలపై కార్చిచ్చు తీవ్ర ప్రభావం చూపించింది. పశ్చిమ తీర రాష్ట్రాల్లో రేగిన దావాగ్నితో గత నెలలో 24 మంది చనిపోయారు. అగ్ని ఇళ్లకు వ్య… Read More
అగస్టా వెస్ట్ల్యాండ్ స్కామ్ : మాజీ కాగ్,నలుగురు ఐఏఎఫ్ల విచారణకు అనుమతి కోరిన సీబీఐఅగస్టా వెస్ట్ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ డీల్కు సంబంధించిన కుంభకోణంలో మాజీ కాగ్,మాజీ రక్షణ శాఖ కార్యదర్శి శశికాంత్ శర్మను విచారించేందుకు అనుమతినివ్వ… Read More
సరిహద్దులో అసలేం జరుగుతుంది... పూర్తి వివరాలు చెప్పాల్సిందే.. : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్గత నాలుగైదు నెలలుగా భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు నిత్యం హాట్ టాపిక్గా ఉంటూ వస్తున్నాయి. సమస్య పరిష్కారానికి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన,మిలటరీ స్థాయ… Read More
ఫేస్ బుక్ ఎండీకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ .. విచారణకు హాజరు కావాలని సమన్లుసోషల్ మీడియా జెయింట్ ఫేస్ బుక్ కు ఢిల్లీ అసెంబ్లీ నోటీసులు జారీ చేసింది . ఇటీవల హేట్ కంటెంట్ విషయంలో ఫేస్ బుక్ కు పొలిటికల్ హీట్ తాకిన విషయం తెలిసిందే… Read More
చైనా బోర్డర్లో టెన్షన్: ప్రధాని మోదీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ - డిఫెన్స్ రివ్యూపై బ్రీఫింగ్వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి(ఎల్ఏసీ) చైనాతో ఉద్రిక్తతల్ని తగ్గించే దిశగా సైనిక, దౌత్య మార్గాల్లో భారత్ చేస్తోన్న ప్రయత్నాలేవీ ఆశించినంతగా ఫలించడంలేదు. ప… Read More
0 comments:
Post a Comment