అమరావతి: నాలుగు నెలలుగా ప్రేమిస్తున్నానని వెంటాపడ్డాడు. దీంతో అతని ప్రేమలో నిజాయితీ ఉందేమోననుకుని ఆమె కూడా అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు ఆ యువకుడు. అయితే, రాత్రి అమ్మాయి మెడలో తాళి కట్టి.. తెల్లారేసరికి పరారయ్యాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో చోటు చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OGCY21
Saturday, October 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment