భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన కొత్త పథకం ప్రకారం.. తన ఇంట్లో కట్టుకున్న మరుగుదొడ్డి వద్ద సెల్ఫీ దిగితేనే ఆ యువకుడికి పెళ్లి జరుగుతుంది. లేదంటే అంతే సంగతులు. అయితే, తమ ఇంట్లోని మరుగుదొడ్డి వద్ద సెల్ఫీ దిగి అధికారులకు ఆ ఫొటో ఇస్తే.. అతని వివాహానికి గ్రీన్ సిగ్నల్ పడ్డట్లే. మరుగుదొడ్డి నిర్మాణం: కోర్కె తీర్చాలని అధికారి లైంగిక వేధింపులు, బాధితురాలిలా..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2B3Sjlp
Friday, October 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment