హైదరాబాద్ : తెలంగాణలో పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలకు సంబంధించి పాలకవర్గం గడువు ముగిసి నెలలు గడుస్తున్నా ఎన్నికల నిర్వహణ ఓ కొలిక్కి రాలేదు. మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియను సవాల్ చేస్తూ హైకోర్టులో వివిధ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఇటీవల వాటన్నింటినీ న్యాయస్థానం కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగినట్లైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pmBArf
31 తర్వాత ఎప్పుడైనా సరే.. మున్సిపోల్స్కు సిద్దంగా ఉండండి.. కలెక్టర్లకు ఈసీ సూచన..!
Related Posts:
ఏంటీ అరాచకం.. ఇంత హింసా.. అలాంటి ఒక్క అధికారి ఉన్నా పరిస్థితి మరోలా ఉండేది : పవన్ కల్యాణ్ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ,జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్న… Read More
కవితకు బర్త్ డే గిఫ్ట్ లేనట్టేనా ? కవిత పొలిటికల్ రీ ఎంట్రీ పై డైలమా !!తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు రేపు .. బిడ్డకు బర్త్ డే గిఫ్ట్ గా రాజ్య సభ సీటు ఇస్తారని కవిత అభిమానులు భావించినా సీఎం … Read More
ఎస్వీబీసీ ఛైర్మన్ గా కమెడియన్ పృధ్వీ రూపాయి కూడా తీసుకోలేదా ? అంతా రీయింబర్స్ మెంటేనా !ఎస్వీబీసీ ఛైర్మన్ గా పనిచేసిన అరునెలల కాలంలో రూపాయి కూడా వ్యక్తిగత ఖర్చులకు తీసుకోలేదంటూ ఈ మధ్య కమెడియన్ పృధ్వీ చేస్తున్న వాదనలో నిజమెంత ? ఎస్వీబీసీ ఖ… Read More
అసెంబ్లీలో భట్టిపై భగ్గుమన్న ఈటెల.. కుదిపేసిన పౌల్ట్రీ రగడ..తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఈటెల రాజేందర్,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్దం జరిగింది. పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం సప్లై చేసే మక్కలకు సంబంధిం… Read More
ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు: కర్నూలులో మరో కరోనా కేసుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనావైరస్(కొవిడ్-19) అనుమానిత కేసు నమోదైంది. ఇప్పటికే నెల్లూరులో ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదవగా.. తాజాగా కర్నూలు … Read More
0 comments:
Post a Comment