ఏపీ ప్రభుత్వం నవరత్నాలు అమలులో భాగంగా ఏపీ రైతాంగానికి అందిస్తున్న రైతు భరోసా పథకంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్పందనను తెలియజేశారు. నిన్న నెల్లూరు వేదికగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అయితే వైయస్సార్ రైతు భరోసా.. పీఎం కిసాన్ పేరుతో ప్రారంభించిన ఈ పథకంలో రైతులకు 13500 పెట్టుబడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mhv7q6
Wednesday, October 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment