ఏపీ ప్రభుత్వం నవరత్నాలు అమలులో భాగంగా ఏపీ రైతాంగానికి అందిస్తున్న రైతు భరోసా పథకంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్పందనను తెలియజేశారు. నిన్న నెల్లూరు వేదికగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అయితే వైయస్సార్ రైతు భరోసా.. పీఎం కిసాన్ పేరుతో ప్రారంభించిన ఈ పథకంలో రైతులకు 13500 పెట్టుబడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mhv7q6
రైతు భరోసాపై స్పందించిన పవన్ కళ్యాణ్.. 18,500 ఇవ్వాలని లెక్క చెప్పిన జనసేనాని
Related Posts:
కరోనా వేళ ఘనంగా పెళ్లి: రెండ్రోజులకే వరుడు మృతి, 95 మంది అతిథులకు పాజిటివ్పాట్నా: దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రభుత్వాలు, అధికారులు కరోనా బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రజలకు సూచిస్తూనే ఉన్నార… Read More
చైనాకు షాక్..బలూచిస్తాన్లో సీన్ రివర్స్.. పాక్ స్టాక్ ఎక్సేంజ్పై దాడి బీఎల్ఏ పనే.. భారత్ ప్రమేయం?పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో స్టాక్ ఎక్సేంజ్ భవంతిపై సోమవారం జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ మరో ఏడుగురు ఆస్పత్రిలో… Read More
పరవాడ వద్ద తీవ్ర ఉద్రిక్తత: జనసేన సీనియర్ నేత అరెస్టు: అడ్డుకున్న కార్యకర్తలు..పోలీసులతోవిశాఖపట్నం: విశాఖపట్నం సమీపంలోని పరవాడ ఫార్మాసిటీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విష వాయువులు వెలువడి ఇద్దరు ఉద్యోగుల మరణానికి కారణమైన స… Read More
వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని.. ఆమెను ఉంచుకుంటా : లావణ్య సూసైడ్ కేసులో సంచలన విషయాలుఇటీవల శంషాబాద్లో లావణ్య అనే గృహిణి ఆత్మహత్య కేసుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. తమ కూతురి చావుకు అల్లుడే కారణమని ఆరోపిస్తున్న కుటుం… Read More
నెల్లూరులో ఉద్యోగి దాడిపై సర్కార్ సీరియస్ - భాస్కర్ సస్పెన్షన్, అరెస్ట్, దిశ కేసు- విపక్షాల ఫైర్...నెల్లూరు ఏపీటీడీసీ హోటల్లో మహిళా ఉద్యోగిపై దాడి వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దాడి వ్యవహారం వీడియోలు బయటికి రాగానే దాడి ఘటనలో నింది… Read More
0 comments:
Post a Comment