ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ) బ్యాంక్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడును ప్రదర్శిస్తోంది. పీఎంసీ కుంభకోణంలో కీలకమైన హౌసింగ్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్డీఐఎల్) ఉన్నతాధికారులకు సంబంధించిన ఆస్తులపై దృష్టి సారించింది. గత వారం హౌసింగ్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్డీఐఎల్) కంపెనీకి చెందిన ఓ ప్రైవేట్ జెట్, పలు కార్లను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇవన్నీ సదరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33a7TrB
Tuesday, October 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment