న్యూయార్క్: ఒక స్థాయి ఉన్న మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీరంతా భారతదేశంలో ఇన్వెస్ట్ చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా కంపెనీలకు పిలుపునిచ్చారు. బుధవారం న్యూయార్క్లో జరిగిన బ్లూమ్బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరంలో నరేంద్ర మోడీ ప్రసంగించారు. తమ ప్రభుత్వం ఇటీవలే కార్పొరేటర్ టాక్స్ తగ్గించిందని, ఇది పెట్టుబడిదారులకు ప్రోత్సాహాన్ని ఇస్తోందని నరేంద్ర మోడీ వివరించారు. వాస్తవికతలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mCjcZG
Wednesday, September 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment