ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ స్కూళ్లు దాదాపు దళితుల ఇంటి దగ్గరలో ఉంటాయి. ఆయా గ్రామాల్లో ఇతర ప్రభుత్వ పాఠశాలలు ఉండటంతో ముందు హరిజన్ అని పలుకుతారు. సాధారణంగా అందరూ పిలుస్తుంటారు. కానీ మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ప్రభుత్వ పాఠశాల ముందు హరిజన్ పదం నిషేధించినట్టు రాజస్థాన్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇకపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lw1Ldj
నో హరిజన్.. రాజస్థాన్ సర్కార్ సంచలన నిర్ణయం
Related Posts:
ఏపీలో కరోనా కట్టడికి రోజుకి 10 కోట్లు - తాజా గణాంకాలు వెల్లడించిన జగన్ సర్కార్ఏపీలో కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో కరోనా నియంత్రణ చర్యలత… Read More
చెన్నై టు వైజాగ్: నదిలో బోల్తా కొట్టిన ప్రైవేటు బస్సు: వంతెన గోడను ఢీ కొట్టి..విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి నదిలో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పినప్పటికీ.… Read More
కరోనా కల్లోలం .. ప్రపంచవ్యాప్తంగా 9 లక్షలు దాటిన మరణాలు.. వ్యాక్సిన్ కోసం నిరీక్షణప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం, భారీగా మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తుంది. ఇక వ్యాక్… Read More
తెలంగాణలో లక్షన్నర మార్క్: వెల్లువలా వైరస్: టెస్టింగుల్లో సర్కార్ దూకుడుహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోనే ఉంది. కరోనా వెల్లువ కొనసాగుతూనే వస్తోంది. రోజువారీ కరోనా కేసుల్లో పెరుగుదల… Read More
అంతర్వేది ఘటనతో డిఫెన్స్లో జగన్ సర్కార్- బీజేపీ విషయంలో రూటు మారుస్తుందా ?తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథం దగ్ఘం వ్యవహారం ఏపీలో జగన్ సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. వైసీపీ సర్కారు ఏర్పడిన … Read More
0 comments:
Post a Comment