హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ను ప్రభుత్వంలో క్రమంగా తగ్గిస్తున్నారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నుంచి ఆయనను తొలగిస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కూడా చోటు దక్కకపోవడం విశేషం. కొత్త బీఏసీ కమిటీలో మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్రావును తప్పించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LNGmFs
Friday, September 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment