హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ను ప్రభుత్వంలో క్రమంగా తగ్గిస్తున్నారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నుంచి ఆయనను తొలగిస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కూడా చోటు దక్కకపోవడం విశేషం. కొత్త బీఏసీ కమిటీలో మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్రావును తప్పించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LNGmFs
హరీశ్రావు, గంగుల ఇన్.. ఈటల రాజేందర్, ఎర్రబెల్లి ఔట్...
Related Posts:
చైనా దూకుడుకు చెక్:భారత్ కూటమిలో ఆస్ట్రేలియా - మలబార్ విన్యాసాలకు ఆసీస్ నౌకాదళంఇండో-పసిఫిక్ రీజియన్ పై పట్టుకోసం పిచ్చి ప్రయత్నాలు చేస్తూ, పసిఫిక్, హిందూ మహా సముద్రాల్లో విచ్చలవిడిగా యుద్ధనౌకల్ని, జలాంతర్గాములను తిప్పుతోన్న చైనాక… Read More
డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్, బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ క్లాసులు: ఏఐసీటీఈ తాజా ఉత్తర్వులుఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు డిసెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీ… Read More
బీహార్లో బీజేపీ డిజిటల్ ఎత్తులు - ప్రధాని మోదీ సభలకు అదనపు హంగులుబీహార్ ఎన్నికల సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలూ తమ తురుపుముక్కల్ని రంగంలోకి దించాయి. బీహార్ లో జేడీయూ అధినేత, సీఎ… Read More
దుబ్బాక బైపోల్ : బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు... ఫైనల్ లిస్ట్ ఇదే...తెలంగాణలో పొలిటికల్ హీట్ రాజేసిన దుబ్బాక ఉపఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం(అక్టోబర్ 19)తో ముగిసింది. అంతిమంగా 23 మంది అభ్యర్థులు ఉపఎన్నిక బర… Read More
నువ్వు గొప్పోడివి బాసు... ఇదీ ముందు జాగ్రత్త అంటే... వరదల ఎఫెక్ట్తో ఏం చేశాడంటే...గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు హైదరాబాద్ వాసులకు మునుపెన్నడూ లేని చేదు అనుభవాలను మిగులుస్తున్నాయి. ఎటు చూసినా బురద,వరదలో కొట్టుకుపోయిన వాహ… Read More
0 comments:
Post a Comment