నల్గొండ : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. టీఆర్ఎస్లో లొల్లి షురువైందని.. గులాబీ బాస్ తీరుపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి ఎక్కువ కావడంతో తెలంగాణ భవన్కు పిలిచి వారు కాళ్లు పట్టుకుని పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32GnM8U
Friday, September 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment