నల్గొండ : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. టీఆర్ఎస్లో లొల్లి షురువైందని.. గులాబీ బాస్ తీరుపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి ఎక్కువ కావడంతో తెలంగాణ భవన్కు పిలిచి వారు కాళ్లు పట్టుకుని పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32GnM8U
టీఆర్ఎస్ అసంతృప్త నేతల కాళ్లు పట్టుకుంటున్నారు.. కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..!
Related Posts:
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో పెట్టినా బుద్ధి రాదా .. ఏలూరు వింత వ్యాధిపై బాబు వ్యాఖ్యలకు కొడాలి నానీ కౌంటర్పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రజలను అంతుచిక్కని వ్యాధి వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో … Read More
మిగ్ -29 కె విమాన పైలట్ నిశాంత్ సింగ్ మృతదేహం ..11 రోజుల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత లభ్యంమిగ్ -29 కె విమాన పైలట్ కమాండర్ నిశాంత్ సింగ్ మృతదేహాన్ని గోవా తీరంలో మిస్ అయిన 11 రోజుల తర్వాత నేవీ ఈ రోజు గుర్తించింది .ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేస… Read More
ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి, కేంద్రానికి నారా లోకేశ్ లేఖ, జగన్ సర్కార్పై నిప్పులు..ఏలూరు ఘటన ఏపీకి అట్టుడికిస్తోంది. వింత వ్యాధి సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 400కి పైగా మంది జబ్బు పడగా.. వారికి ఏమైందో తెలియకపోవడం ఆందోళన కలిగ… Read More
బీజేపీలోకి నటుడు రాజేంద్ర ప్రసాద్? -సోము వీర్రాజుతో భేటీ -నాడు చంద్రబాబుకు ముద్దు -జగన్పై రుసరుసఓవైపు తెలంగాణలో రోజురోజుకూ బలపడుతోన్న బీజేపీ.. గతేడాది నాలుగు లోక్ సభ సీట్లతో గెలుపు ట్రాక్ పట్టి, ఈ మధ్యే దుబ్బాక అసెంబ్లీ బైపోల్, తాజాగా జీహెచ్ఎంసీ … Read More
ఏపీలో మరింత తగ్గిన కరోనా కేసులు: విజయనగరంలో అత్యల్పం, పశ్చిమగోదావరిలో అధికంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత కొద్ది రోజులుగా 500 లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాల సంఖ్య… Read More
0 comments:
Post a Comment