న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డీకే శివకుమార్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించట్లేదు. ఆయన కస్టడీని ఢిల్లీ కోర్టు మరో అయిదు రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు ఢిల్లీలోని రోజ్ అవెన్యూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17వ తేదీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34KpwQe
Friday, September 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment