Friday, September 13, 2019

మరింత ట్రబుల్ లో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్: వీడని ఈడీ కష్టాలు: కస్టడీ పొడిగించిన ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డీకే శివకుమార్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించట్లేదు. ఆయన కస్టడీని ఢిల్లీ కోర్టు మరో అయిదు రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు ఢిల్లీలోని రోజ్ అవెన్యూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17వ తేదీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34KpwQe

Related Posts:

0 comments:

Post a Comment