తూర్పు గోదావరి : గోదావరి నదిలో లాంచీ మునక కలకలం రేపుతోంది. 62 మంది పర్యాటకులతో పాపికొండలకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. అందులో 15 మంది సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. అయితే మిగతా 42 మంది కోసం మాత్రం తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో సేఫ్గా బయటపడ్డవారు లైఫ్ జాకెట్లు వేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UYTdZt
బ్రేకింగ్ : గోదావరిలో లాంచీ మునక.. 47 మంది గల్లంతు..! సీఎం ఆరా
Related Posts:
సిక్ లీవ్ పై వింగ్ కమాండర్ అభినందన్....ఎప్పటి వరకో తెలుసా..?ఢిల్లీ: పాకిస్తాన్ యుద్ద విమానాలన మిగ్-21 ఫైటర్ జెట్లో తరుముకుంటూ వెళ్లిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ దురదృష్టవశాత్తు పాక్ స… Read More
ఎవడబ్బ సొమ్ము..దోచుకోవటానికి: పులివెందుల సీటు బీసిలకు ఇస్తావా: కాపు నేతగా చూస్తున్నారు : పవన్సీఎం చంద్రబాబు అనుభవంతో రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకున్నాను. రాజకీయాల్లో నాకు శత్రులెవరూ లేరు. వైసీపీ అధినేత జగన్ విధానాలను ప్రశ్నిస్తే... నాపై వ్… Read More
రాజమండ్రి నుంచి చెబుతున్నా.. పోటీ చేస్తా: తెలంగాణపై పవన్ కళ్యాణ్ కీలకవ్యాఖ్యలుహైదరాబాద్/రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తూర్పు గోదావరి రాజమహేంద్రవరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలుమార్లు తెలంగాణ అంశాన్న… Read More
ముంబైలో కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి...ఇద్దరు మృతి,చాలామందికి గాయాలుముంబై: ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి గురువారం సాయంత్రం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంద… Read More
జగన్ వెరీ క్లియర్!: చంద్రబాబు చెప్పిందే నిజమా, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏమైంది?హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ఎక్కడ వరకు వచ్చాయి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, దేవేగౌడ, కుమ… Read More
0 comments:
Post a Comment