తూర్పు గోదావరి : గోదావరి నదిలో లాంచీ మునక కలకలం రేపుతోంది. 62 మంది పర్యాటకులతో పాపికొండలకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. అందులో 15 మంది సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. అయితే మిగతా 42 మంది కోసం మాత్రం తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో సేఫ్గా బయటపడ్డవారు లైఫ్ జాకెట్లు వేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UYTdZt
బ్రేకింగ్ : గోదావరిలో లాంచీ మునక.. 47 మంది గల్లంతు..! సీఎం ఆరా
Related Posts:
గవర్నర్ కోర్టులో రాజధాని బిల్లులు- ఆమోదం ఖాయమేనా ?- కేంద్రం నిర్ణయమే కీలకం...ఏపీలో మూడు రాజధానుల బిల్లులు గవర్నర్ కోర్టుకు చేరాయి. ఇప్పటికే రెండుసార్లు అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ బిల్లులను మండలి ఆమోదంతో పని లేకుండానే గవర్నర్ కు అధ… Read More
facebook lover: భర్తతో విడాకులు, ప్రియుడితో విదేశాల్లో హనీమూన్, థ్రిల్లర్ లవ్ స్టోరి, అబ్బా...లోకేష్చెన్నై/ కన్యాకుమారి: టైమ్ బాగలేక పెళ్లైన మూడు నెలలకే యువతి భర్త ఆమెతో విడాకులు తీసుకున్నాడు. భర్త వదిలేయడంతో పట్టుదలగా ఫ్యాషన్ డిజైనర్ గా చేతినిండా డబ… Read More
నాసా హెచ్చరిక: ఆ రోజే భూమి వైపు 48వేల కిలోమీటర్ల వేగంతో భారీ గ్రహశకలం, మరో 2 కూడావాషింగ్టన్: ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంటే.. ఇప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) మరో దిగ్భ్రాంతికర కబురు చెప్పింది. భూమి వై… Read More
గవర్నర్కే సలహా ఇచ్చే నిపుణుడా.. గతంలో ఎన్టీఆర్కు మైక్ కూడా ఇవ్వలే: యనమలపై కన్నబాబు..మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. దీనిపై గవర్నర్ న్యాయ సలహా తీసుకోవాలని వ్యాఖ్య… Read More
మీ ట్విట్టర్ ఖాతా సురక్షితమేనా ? గ్లోబల్ హ్యాక్ బారిన భారతీయ అకౌంట్లు.. కేంద్రం నోటీసులు..బిట్ కాయిన్ స్కామ్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా హై ప్రొఫైల్ వ్యక్తుల, సంస్ధల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి. ట్విట్టర్ కు నకిలీ లింక్స్, ట్వీ… Read More
0 comments:
Post a Comment