ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ఒప్పందాలపై పున:సమీక్ష చేపట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. విద్యుత్ డిస్కంల నష్టానికి అధిక టారీఫ్లే కారణమనే రాష్ట్ర ప్రభుత్వ వాదనను కేంద్రం వ్యతిరేకించింది. విద్యుత్ నష్టాలకు అనేక కారణాలు ఉంటాయని తెలిపారు. గత ప్రభుత్వాలు జరిపిన ఒప్పందాలను సమీక్షించాల్సిన అవసరం లేదని ఈ సంధర్భంగా స్పష్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mIvcJm
పీపీఏల సమీక్షపై కేంద్రం చెక్ ....! సీఎం జగన్కి లేఖ రాసిన విద్యుత్ మంత్రి..
Related Posts:
రాహుల్! ఉన్నది మీ తాత కాదు.. మోడీ: అంగుళమూ ఇవ్వమంటూ కిషన్, రవిశంకర్ కౌంటర్న్యూఢిల్లీ: భారత సరిహద్దుకు సమీపంలో చైనా దళాలు మోహరించిన నాటి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రం, ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు ఎక్కుపెడుతున్న… Read More
పొంచివున్న పెనుముప్పు: మిడతల దండు రాకపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలుహైదరాబాద్: దేశంలో కరోనా మహమ్మారితోపాటు మిడతల సమస్య కూడా రాష్ట్రాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో పంటలను నా… Read More
ధంచి కొట్టిన వాన.!హైదరాబాద్ను ముంచెత్తి, మురిపించి తొలకరి ఝల్లు.!!హైదరాబాద్ : నగరం తడిసి ముద్దయింది. హైదరాబాద్ నగరం తొలకరి పలకరింపుతో పులకరించిపోయింది. ఉక్కపోతతో ఉఫ్ ఉఫ్ అనుకుంటున్న నగరవాసులు చల్ల గాలులు హాయిగా పలకరి… Read More
పిరికితనమే: శిద్దా రాఘవరావు పార్టీ మార్పుపై చంద్రబాబుఅమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు సన్నిహితుడుగా పేరు సంపాదించుకున్న మాజీ మాంత్రి శిద్దా రాఘవరావు అధికార పార్టీలో చేరడ… Read More
జూబ్లీహిల్స్లో గన్తో హల్చల్.. ఎంపీ బంధువును అరెస్ట్ చేసిన పోలీసులు..హైదరాబాద్ జూబ్లీహిల్స్లో గన్తో హల్చల్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు బుధవారం(జూన్ 10) అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో స్థానికులను వీరు … Read More
0 comments:
Post a Comment