మనుగడ కోసం ఎవరి కాళ్లు పట్టుకున్నా తప్పులేదనేది చంద్రబాబు ఫిలాసఫీ అంటూ మరోసారి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి. మద్యనిషేధం కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యం షాపులను తగ్గిస్తుంటే ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి నోరు మెదపడం లేదని ఆయన విమర్శించారు. ఇక గతంలో మద్యనిషేధాన్ని లిక్కర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MSVd4t
Tuesday, September 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment